హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో సిపిఐ(ఏం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎంపి పి. మధు గారు, మరికొంతమందిపై ఎమైయెం కు చెందిన యాకుత్పురా ఎమెల్యే, కార్పొరేటర్ దాడి చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది.

Submitted by webmaster on Wed, 2012-02-22 17:17

Date: 
February 20, 2012