April

విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరికి సిపిఐ(యం) ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 ఏప్రిల్‌, 2024.

 

విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరికి సిపిఐ(యం) ఖండన

విశాఖ ఉక్కును పరిరక్షిస్తామని టిడిపి, వైసిపి తమ మానిఫెస్టోలో చేర్చాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 22 ఏప్రిల్‌, 2024.

 

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై వైసిపి మోసపూరిత మౌనాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. బిజెపి కుట్రకు పరోక్షంగా మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తున్నది. విశాఖ ఉక్కును పరిరక్షిస్తామని టిడిపి, వైసిపి తమ మానిఫెస్టోలో చేర్చాలి.

గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో సిపిఎం తరపున నామినేషన్ దాఖలు చేసిన సిపిఎం అభ్యర్థి ఎం.జగ్గునాయుడు

నేడు అరకు పార్లమెంట్ నుండి సిపిఎం అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్స నామినేషన్ వేసేందుకు వెళ్తున్న దృశ్యాలు..

నేడు విజయవాడ సెంట్రల్ నుండి సిపిఎం అభ్యర్థిగా చిగురుపాటి బాబురావు నామినేషన్ వేసేందుకు వెళ్తున్నదృశ్యాలు..

రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపికి అంటకాగుతున్న టిడిపి, జనసేన కూటమి, వైసిపి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

ప్రజల ఎజెండా కోసం సిపిఎం పోరాటం

ఎన్నికల ప్రణాళిక విడుదల 

రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మతోన్మాద బిజెపి 

టిడిపి, జనసేన, వైసిపి 14 అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాలి

సిఏఏ పట్ల వారి వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి

ప్రజలవైపో కార్పొరేట్ల వైపో తేల్చుకోవాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

 

పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 14 ఏప్రిల్‌, 2024.

 

కాంగ్రెస్‌, సిపిఐ లతో సీట్ల సర్దుబాటులో భాగంగా పోటీ చేస్తున్న నంద్యాల జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిపిఐ(యం) అభ్యర్థిగా కా॥గౌస్‌ దేశాయ్‌ ని నిర్ణయించడమైనది.

 

నియోజకవర్గం అభ్యర్ధి పేరు

పాణ్యం డి.గౌస్‌ దేశాయ్‌

 

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి

ముఖ్యమంత్రిపై దాడిని ఖండిస్తున్నాం..

విజయవాడలో శనివారం రాత్రి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై రాయి విసిరిన ఘటనను ఖండిస్తున్నాం. దానిపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
 

రాజధానిపై బిజెపి అసలు నాటకం బయటపడింది.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 ఏప్రిల్‌, 2024.

 

రాజధానిపై బిజెపి అసలు నాటకం బయటపడింది.

`సిపిఎం రాష్ట్ర కమిటీ

 

Pages

Subscribe to RSS - April