ప్రముఖ జర్నలిస్టు అరుణ్ సాగర్ హఠాన్మరణం చెందారు. సాగర్ మృతికి సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.