శివసేన మళ్లి శివమెత్తింది. ఈసారి బిసిసిఐ కార్యాలయంపై దాడికి దిగింది. భారత్-పాకిస్తాన్ క్రికెట్ సిరీస్కు వ్యతిరేకంగా సమావేశాన్ని అడ్డుకుంది. దీంతో బిసిసిఐ-పిసిబిల సమావేశం రద్దయ్యింది. శివసేన తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.