రాజధాని శంకుస్థాపనకు ఏడాది

వ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి సరిగ్గా ఏడాది అవుతోంది. ఒక్కడుగు ముందుకు పడని రాజధానిలో ప్రధానమంత్రి మోడీ ఇచ్చివెళ్లిన మట్టే మిగిలింది.ఏడాదైనా మోడీ తెచ్చిన మట్టీ నీరు తప్ప మిగిలిందేమీ లేదు. ఇంకా భవనాలకు శాశ్వత డిజైన్లు లేకపోవడం విడ్డూరం. వ్యవసాయ కూలీలు, స్థానికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఎలాంటి చర్చలూ చేపట్టడం లేదు. రైతులకు ప్లాట్లు ఇవ్వడంలోనూ జాప్యం జరుగుతోంది'