మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మరోసారి బీజేపీ భాగస్వామ్య పక్షమైన శివసేనకు చేదు అవమానం ఎదురైంది. మోదీ ఇటీవల చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణలో శివసేనకు చోటు దక్కకపోవడంతో ఆ పార్టీ ఇప్పటికే అసంతృప్తితో రగిలిపోతోంది.