కేంద్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే లక్షణాలు కనపడటం లేదని, అటువంటి ఆలోచన కూడా ఉన్నట్లు లేదని అన్నారు. రాష్ట్ర విభజనకు ముందే ఇటువంటి సమ స్యలన్నింటిని పరిష్కరించి నిర్ణయం తీసుకోవాలని తాము ఆనాడు కోరినా.. పట్టించుకోలేదని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.