November

ఉచిత పంటల భీమా పున:ప్రారంభించాలి. కౌలు రైతులను ఆదుకోవాలి.

ఈరోజు (02 నవంబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

ప్రాజెక్ట్‌ ఫైర్‌వాల్‌ (Fire wall) పేరిట లేబర్‌ విధానం ఆడిట్‌ నిర్వహిస్తూ మరోవైపు భారత్‌ పై విషం కక్కడం శోచనీయం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 01 నవంబరు, 2025.

 

కాశీబుగ్గ ఘటనపై సిపిఐ(యం) దిగ్భ్రాంతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 01 నవంబరు, 2025.

 

కాశీబుగ్గ  ఘటనపై సిపిఐ(యం) దిగ్భ్రాంతి

శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో 10 మంది మృతిచెందడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉండడం విచారకరం. వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ ఘటనలో అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారి కుటుంబాలకు, గాయపడిన భక్తులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నది.

9,412 కోట్ల ట్రూ అప్‌ భారాన్ని ఉపసంహరించాలి -నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది :30 నవంబర్‌, 2024.

9,412 కోట్ల ట్రూ అప్‌ భారాన్ని ఉపసంహరించాలి
-నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

కార్మిక సంక్షేమం, ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై దృష్టి పెట్టి తక్షణం సమీక్ష నిర్వహించాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)

దాగుడుమూతలు ఆపి అదానితో ఒప్పందాలు తక్షణమే రద్దు చేయండి. - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 నవంబర్‌, 2024.

దాగుడుమూతలు ఆపి అదానితో ఒప్పందాలు తక్షణమే రద్దు చేయండి.
- సిపిఐ(యం) డిమాండ్‌

ఎఫ్‌పిపిసిఏ (ట్రూఅప్‌) చార్జీలను వ్యతిరేకిస్తున్నాము.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 25 నవంబర్‌, 2024.

మోడీ పాలనలో స్వచ్ఛమైన అవినీతి అదానీ కుంభకోణమే నిదర్శనం చంద్రబాబు మౌనం ఎందుకు?

మోడీ పాలనలో స్వచ్ఛమైన అవినీతి
అదానీ కుంభకోణమే నిదర్శనం
చంద్రబాబు మౌనం ఎందుకు?
విశాఖ స్టీలు ప్రైవేటీకరించబోమని ఫ్రధాని ప్రకటించాలి
సెకీ ఒప్పందం కొనసాగించడమంటే ఈ ప్రభుత్వం జగన్‌ను సమర్థించినట్లే
అదానీ కుంభకోణంపై పార్లమెంటులో ప్రకటన చేయాలి
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఏం.ఏ.బేబీ, బి.వి.రాఘవులు

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సత్వరం పూర్తిచేయడం గురించి..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 24 నవంబర్‌, 2024.

Pages

Subscribe to RSS - November