పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కూనవరం మండలం బొజ్జరాయి గూడెం నుండి ప్రారంభమైన పతాక యాత్ర