August

పోలవరం ప్రాజెక్టు - కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

విజయవాడ,

 తేది : 19 ఆగష్టు, 2024.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

విషయం : పోలవరం ప్రాజెక్టు - కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ...

అయ్యా!

కామ్రేడ్‌ వలవల శ్రీరామ్మూర్తి మరణానికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 ఆగష్టు, 2024.

 

కామ్రేడ్‌ వలవల శ్రీరామ్మూర్తి మరణానికి సంతాపం

సిపిఎం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పూర్వ కార్యదర్శివర్గ సభ్యులు, రైతు సంఘం పూర్వ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్‌ వలవల శ్రీరామ్మూర్తి (90) శుక్రవారం రాత్రి (16.08.2024) రాజమండ్రి హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటి సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. 

డాక్టర్ల సమ్మెకు సిపిఎం మద్దతు..

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 ఆగష్టు, 2024.

తుంగభద్ర గేటుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి.. నీరు వృధా కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ        
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 12 ఆగష్టు, 2024.

ఉపాధిహామి పనులకు నిధుల కేటాయింపు పెంచాలని, జాబు కార్డులు పొందిన ప్రతీ కుంటుంబానికి 100 రోజులు పని కల్పించాలని

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ                                                                                               

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 11 ఆగష్టు, 2024.

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామి గ్రామ సభలు జరపడంతో పాటుగా ఉపాధిహామి పనులకు నిధుల కేటాయింపు పెంచాలని, జాబు కార్డులు పొందిన ప్రతీ కుంటుంబానికి 100 రోజులు పని కల్పించాలని, కాంట్రాక్టర్లకు కేటాయించకుండా పనులను విస్తృతంగా చేపట్టి మరిన్ని ఉపాధి పనులు కల్పించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేస్తున్నది.

ఉపాధిహామీ ఉసురు తీయడానికే జాబు కార్డుల తగ్గింపు - మంగళగిరి ఎయిమ్స్‌ లో ఖాళీలు భర్తీ చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ                                                                                               

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 ఆగష్టు, 2024.

 

ఉపాధిహామీ ఉసురు తీయడానికే జాబు కార్డుల తగ్గింపు

రాష్ట్ర రహదారులపై టోల్‌ ఛార్జీల ప్రతిపాదనను విరమించుకోవాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 ఆగష్టు, 2024.

రాష్ట్ర రహదారులపై టోల్‌ ఛార్జీల ప్రతిపాదనను విరమించుకోవాలి

రాష్ట్ర రహదారులపై ప్రయాణించే వాహనాలకు టోల్‌ ఛార్జీ వసూలు చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.

Pages

Subscribe to RSS - August