December

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు ‘టెట్‌’ మినహాయింపుకు కృషి చేయాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 15 డిసెంబర్‌, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు ‘టెట్‌’ మినహాయింపుకు కృషి చేయాలని కోరుతూ...

అయ్యా!

ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చే కుట్రల్ని ప్రతిఘటించండి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్థం / ప్రసారార్థం :

విజయవాడ, 

తేదీ. 13 డిసెంబర్, 2025.

ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చే కుట్రల్ని ప్రతిఘటించండి

సిపిఎం పిలుపు

తులసిపాక వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం పట్ల సిపిఐ(ఎం) దిగ్భ్రాంతి

భద్రాచలం సమీపంలో తులసిపాక వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం పట్ల సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి తీవ్ర సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.  బాధితులకు అండగా సిపిఎం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని స్థానిక నాయకత్వాన్ని,  కార్యకర్తలను కోరారు. ప్రభుత్వం తక్షణం సహాయం అందించి క్షతగాత్రులను, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
-జె. జయరాం 
ఆఫీస్ కార్యదర్శి

ఎస్‌సి పారిశ్రామికవేత్తలపై వివక్ష తగదు సబ్సిడీ నిధులు తక్షణమే విడుదల చేయాలి

ఈరోజు (11 డిసెంబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

ఎస్‌సి పారిశ్రామికవేత్తలపై వివక్ష తగదు

సబ్సిడీ నిధులు తక్షణమే విడుదల చేయాలి

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

 

డా॥ వి.ఎన్‌.వి.కె. శాస్త్రి మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 08 డిసెంబర్‌, 2025.
డా॥ వి.ఎన్‌.వి.కె. శాస్త్రి మృతికి  సంతాపం
డా॥ విఎన్‌వికె శాస్త్రిగారు ఈరోజు హైదరాబాద్‌లో మరణించారు.  అతని మరణానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నది.

H1B వీసాలపై ఆమెరికాలో ఉంటున్న ఉద్యోగులు, ఇతర విద్యార్ధులకు భరోసా కల్పించేందుకు మీ పర్యటన దోహదపడాలని కోరుతూ.

Revised :

 

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విద్యాశాఖా మంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 06 డిసెంబర్‌, 2025.

 

శ్రీయుత నారా లోకేష్‌ గారికి,

విద్యాశాఖా మాత్యులు,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం:  H1B వీసాలపై ఆమెరికాలో ఉంటున్న ఉద్యోగులు, ఇతర విద్యార్ధులకు భరోసా కల్పించేందుకు మీ పర్యటన దోహదపడాలని  కోరుతూ...

అయ్యా!

గంజాయిపై ప్రభుత్వ స్పందన బాగోలేదు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ఈరోజు (03 డిసెంబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

గంజాయిపై ప్రభుత్వ స్పందన బాగోలేదు

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

పెంచలయ్య హత్యపై సిఎం, హెచ్‌ఎం స్పందికపోవడం అన్యాయం

రాజకీయ హత్యలకు పరిహారం, ప్రజల కోసం పనిచేసిన అమరులకు అన్యాయం

 

నెల్లూరు జిల్లా బంద్‌ జయప్రదం చేసిన ప్రజానీకానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 డిసెంబర్‌, 2025.

పిటిఎంలను రాజకీయ ప్రచార వేదికలుగా మార్చొద్దు.... పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలు బాధ్యాతారాహిత్యం..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 డిసెంబర్‌, 2025.

మన్మోహన్ సింగ్ మృతిపట్ల సంతాపం

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సంతాపం తెలిపారు.
-జె. జయరాం
ఆఫీస్ కార్యదర్శి

Pages

Subscribe to RSS - December