2024

టిటిడిలో అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి. -సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 21 సెప్టెంబరు, 2024.

టిటిడిలో అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి.
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌

కామ్రేడ్ సీతారామ్ ఏచూరి అకాల మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి, ప్రజాతంత్ర - లౌకిక ఉద్యమాలకు తీరని లోటు

కామ్రేడ్ సీతారామ్ ఏచూరి అకాల మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి, ప్రజాతంత్ర - లౌకిక ఉద్యమాలకు తీరని లోటు.  ఆయనకు నా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. 

గొప్ప మేధావి ఏచూరి ఆయన మరణం తీరనిలోటు..

(ప్రచురణార్థం : ఈరోజు సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయంలో సిపిఐ(యం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నివాళి కార్యక్రమం జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం, ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

గొప్ప మేధావి ఏచూరి

ఆయన మరణం తీరనిలోటు

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్‌

రాష్ట్రకమిటీలో ఆధ్వర్యంలో సంతాపం సభ 

మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ

సిపిఐ(యం) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ సీతారాం ఏచూరికి నివాళి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 12 సెప్టెంబరు, 2024.
సిపిఐ(యం) ప్రధాన కార్యదర్శి
కామ్రేడ్‌ సీతారాం ఏచూరికి నివాళి
        సిపిఐ(యం) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ సీతారాం ఏచూరి ఈరోజు మధ్యాహ్నం
3.03 గంటలకు తుది శ్వాస వదిలారు. ఆయన గత కొద్దికాలంగా ఆల్‌ ఇండియా
ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. శ్వాసకోస
సంబంధమైన ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరారు. అయితే వైద్యానికి ఆయన శరీరం

వరద బాధిత ప్రాంతాల్లో సిపిఎం రాష్ట్ర బృందం పర్యటన..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

11 సెప్టెంబరు, 2024.

 

వరద బోయినా...డ్రైయినేజీ మురుగునీటిలో మగ్గుతున్నాం...

వ్యాధులు, విషజ్వరాలతో  కుటుంబాలు...కుటుంబాలు మంచంపడుతున్నాయి...

దుర్వాసనకు ఇళ్లల్లో ఉండలేకపోతున్నాం...

అన్నం ప్యాకెట్ల కోసం ఎగబడుతూ పడిపోవాల్సి వస్తోంది.

కన్నీటి పర్యంతమవుతూ సిపిఎం ప్రతినిధి బృందానికి వివరించిన సింగ్‌నగర్‌ వరద బాధిత ప్రజలు

వరద నష్టరాబాధితులను ఆదుకునేందుకు తక్షణమే అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించాలి

చట్రాయిపల్లి గ్రామానికి ప్రత్యేక మోడల్‌ హౌసింగ్‌ కాలనీని ప్రభుత్వమే నిర్మించి మృతిచెందిన వారికి నష్టపరిహరం ప్రకటించాలని,

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

వరద బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవాలని కోరుతూ...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 10 సెప్టెంబరు, 2024.
        ఇటీవల కృష్ణా నదికి, బుడమేరు వాగుకు వరదల మూలంగా విజయవాడ నగరం, ఉమ్మడి
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజలకు, ఆస్తులకు జరిగిన అపార నష్టాన్ని
కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని, తక్షణమే రూ.10 వేల కోట్లు
సహాయంగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, వరద
బాధిత ప్రాంతాల్లో సహాయం క్షేత్రస్థాయి వరకు అందించేటట్లు పటిష్టమైన చర్యలు

వరద బాధిత ప్రాంతాలలో ఆగష్టు నెల కరెంట్‌ బిల్లు మాఫీ చేయాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 06  సెప్టెంబరు, 2024.

వరద బాధిత ప్రాంతాలలో ఆగష్టు నెల కరెంట్‌ బిల్లు మాఫీ చేయాలి

వరద బాధిత ప్రాంతాల్లో ఆగష్టు నెల కరెంటు బిల్లు మాఫీ చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది.

ఇటీవల వచ్చిన వరదల నష్టం నుండి తేరుకోకముందే వివిధ ప్రాంతాలలో విద్యుత్‌ శాఖ సిబ్బంది వినియోగదార్లకు కరెంటు బిల్లులు అందజేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తీవ్ర నష్టానికి గురైన కుటుంబాలు ఈ బిల్లులు చూసి ఆందోళన చెందుతున్నారు.

Pages

Subscribe to RSS - 2024