భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 17 ఆగష్టు, 2024.
కామ్రేడ్ వలవల శ్రీరామ్మూర్తి మరణానికి సంతాపం
సిపిఎం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పూర్వ కార్యదర్శివర్గ సభ్యులు, రైతు సంఘం పూర్వ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వలవల శ్రీరామ్మూర్తి (90) శుక్రవారం రాత్రి (16.08.2024) రాజమండ్రి హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటి సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది.