కామ్రేడ్ జ్యోతి బసు 106వ జయంతి సందర్భంగా చింతూర్ లో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సున్నం రాజయ్య