కేంద్ర బడ్జెట్ పై నిరసన

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనగా సుందరయ్య సర్కిల్ నుండి RTC బస్టాండ్ వరకు ర్యాలి చేసి బస్టాండ్ సర్కిల్ లో కేంద్ర ప్రభుత్వ దిస్టిబోమ్మను దగ్ధం చేయడం జరిగింది...