శ్రీకాకుళం జిల్లా నారాయణపురం సాగు రైతులకు పట్టాలివ్వాలంటూ జరుగుతున్న పోరాటానికి మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాసుల పర్యటన.