పార్లమెంటుపై ఆగంతుకులు చేసిన దాడిపై వివరణ ఇవ్వాలని హోంమంత్రి అమిత్ షా వివరణ కోరినందుకు విపక్ష పార్టీలకు చెందిన 146 ఎంపీలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా విజయవాడ లెనిన్ సెంటర్ లో "ఇండియా వేదిక" ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..