February

బిజెపి, దాని మద్దతుదారులను ఓడిరచేందుకు ఉమ్మడి పోరాటానికి సిద్ధం...

బిజెపి, దాని మద్దతుదారులను ఓడిరచేందుకు

ఉమ్మడి పోరాటానికి సిద్ధం

కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ నిర్ణయం

ఎన్నికల్లో పరస్పర పోటీ నివారణ

 

పిసిసిఐ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గారి అరెస్టు కు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

తేది : 22 ఫిబ్రవరి, 2024.

 

 

రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించాలని కోరుతూ ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న పిసిసిఐ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గారిని అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. నిరసన తెలియజేయడానికి ఛలో విజయవాడకు కార్యకర్తలు రాకుండా ముందస్తు అరెస్టులు చేయడం, నిరంకుశ వైసిపి ప్రభుత్వం యొక్క నైజం వెల్లడవుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించి నిరుద్యోగులకు ఊరట కల్గించాలని సిపిఐ(యం) కోరుతున్నది.

రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ, ఆ పార్టీతో జతకట్టిన టీడీపీ- జనసేన కూటమికి, నిరంకుశ వైసీపీకి వ్యతిరేకంగా విజయవాడలో సిపిఎం - సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సులో వివిధ పార్టీల నాయకులు

ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయం చేయండి...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

 తేది : 19 ఫిబ్రవరి, 2024.

శ్రీయుత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

విషయం :  ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయం చేయండి...

అయ్యా!

పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 18 ఫిబ్రవరి, 2024.

 

 

పాత పెన్షన్‌ విధానం పునరుద్దరిస్తాననే ముఖ్యమంత్రి ఇచ్చిన హామిని అమలు చేయాలని కోరుతూ ఎపిసిపిఎస్‌ ఉద్యోగులు ఛలో విజయవాడ రాకుండా ఎక్కడికక్కడ నిర్భంధించటాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. ఈ చర్యలతో ప్రభుత్వ నిరంకుశ వైఖరి మరోసారి బహిర్గతమయింది.

గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 ఫిబ్రవరి, 2024.

 

 

గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలని, రాజకీయ ప్రయోజనాలకు వారిని పావులుగా ఉపయోగించరాదని  రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ వ్యవస్థ నిష్పక్షపాతంగా పని చేయాలని కోరింది.

కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

 తేది : 16 ఫిబ్రవరి, 2024.

శ్రీయుత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయం:   కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ..

 

కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

 తేది : 16 ఫిబ్రవరి, 2024.

శ్రీయుత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయం:   కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ..

 

ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం... సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 15 ఫిబ్రవరి, 2024.

 

ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం

సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం

Pages

Subscribe to RSS - February