February

రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బిజెపి కేంద్ర ప్రభుత్వం మరోసారి దగా

రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బిజెపి కేంద్ర ప్రభుత్వం మరోసారి దగా చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. రాష్ట్ర విభజన సమస్యలపై 17వ తేదీ జరగనున్న వివాద పరిష్కార (డిస్‌ప్యూట్‌ రెజల్యూషన్‌) సబ్‌కమిటీ సమావేశానికి ఉదయం పంపిన ఎజెండాలో ప్రత్యేకహోదా, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలు పెట్టి తిరిగి సాయంకాలానికే వీటిని ఎత్తివేయడం గర్హనీయం. ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, అన్ని రాజకీయ పార్టీలు నిరసన తెలియజేయాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.  ప్రత్యేక హోదా చర్చకు రాకుండా బిజెపి నాయకత్వం అడ్డుకోవడాన్ని సిపిఐ(యం) ఖండిస్తున్నది.

కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఆడలేక మద్దెలు ఓడు అన్నట్లుగా ఉన్నాయి

పిఆర్‌సి అంశంపై మరోమారు చర్చలు జరిపి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు సమగ్రంగా పరిష్కరించేందుకు చర్యలు కోరుతూ

కేంద్ర బడ్జెట్ పై నిరసన

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనగా సుందరయ్య సర్కిల్ నుండి RTC బస్టాండ్ వరకు ర్యాలి చేసి బస్టాండ్ సర్కిల్ లో కేంద్ర ప్రభుత్వ దిస్టిబోమ్మను దగ్ధం చేయడం జరిగింది...

Pages

Subscribe to RSS - February