July

పోరాటాలకు సిద్దం..పి మధు

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా , ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆగస్ట్ 1వతేదీ నుండి 14వతేదీ వరకు దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు తెలిపారు. విజయవాడ సిపిఎం పార్టీ కార్యలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మధు మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమం అరకొర ఉందని , చిరుద్యోగులు , కార్మికుల హక్కులపైదాడి ఈ కాలంలో బాగా పెరిగిపోయిందని, పాలనలో ఏకపక్షం తెలుగుదేశం పార్టీ వ్యవహారిస్తుందని మధు అన్నారు.

సొమ్ములిస్తేనే సేవలు..!

'ఆరధ్రప్రదేశ్‌కు ఇక సేవలు అరదిచాల్సిన అవసరం లేదు. వారు డబ్బులు చెల్లిస్తేనే సేవలు అరదిరచండి.'' అరటూ తెలంగాణ అదధికారులు తీసుకున్న కొత్త నిర్ణయం మరో సరికొత్త వివాదానికి తెరతీస్తోరది. ఉన్నత స్థాయిలో అనుమతి లేకుండా బయట శాఖల అధికారులతో మాట్లాడవద్దని, వారి కార్యాలయాలకు వెళ్లవద్దని తెలంగాణ ప్రభుత్వం నియమిరచిన సెరటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ శివశంకర్‌ ఇచ్చిన ఆదేశాలపై ఆరదోళనన ప్రారంభమైరది. అది కూడా భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్ర పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే ఈ ఆదేశాలు విడుదల కావడం గమనార్హం.

Pages

Subscribe to RSS - July