October

బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది మరణించడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్భాంతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 అక్టోబరు, 2025.

 

కొత్త జిఎస్‌టితో రూ.90 వేల కోట్ల నష్టం అసంతృప్తిని చల్లార్చేందుకే మోడీ రాష్ట్ర పర్యటన

ఈరోజు (06 అక్టోబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

కొత్త జిఎస్‌టితో రూ.90 వేల కోట్ల నష్టం
అసంతృప్తిని చల్లార్చేందుకే మోడీ రాష్ట్ర పర్యటన
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి
జిఎస్‌టి నష్టాలపై ప్రధాని చంద్రబాబు లేఖ రాయాలి
రాష్ట్రానికి మోడీ నష్టపరిహారం ప్రకటించాలి
మోడీ పర్యటనపై నిరసనల కార్యక్రమాలు : వి.శ్రీనివాసరావు

సుప్రీం కోర్డు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై మతోన్మాదుల దాడికి సిపిఐ(యం) ఖండన

(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం 2025 అక్టోబర్‌ 5,6 తేదీలలో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన సమావేశమై క్రింది తీర్మానాలను ఆమోదించింది.)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 06 అక్టోబరు, 2025.

రాష్ట్రంలో భూకుంభకోణాలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 అక్టోబరు, 2024.

 

రాష్ట్రంలో భూకుంభకోణాలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి.

-సిపిఐ(యం)

రాష్ట్రంలో అన్యాక్రాంతమైన, ఫ్రీ హోల్డ్‌కి మార్చిన, ఇతర అన్ని రకాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూవివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లో అక్రమంగా లే-ఆఫ్‌ ప్రకటించిన అభిజిత్‌ ఫెర్రోటెక్‌ లిమిటెడ్‌ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని కంపెనీ తెరిపించి కార్మికులను ఆదుకోవాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 27 అక్టోబర్‌, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

ఇసుకపై ప్రయివేటు పెత్తనం వద్దు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 అక్టోబర్‌, 2024.

ఇసుకపై ప్రయివేటు పెత్తనం వద్దు

ఇసుక రీచ్‌ల నిర్వహణ, తవ్వకాలు, స్టాక్‌ యార్డుల నిర్వహణ, సరఫరా వంటి కీలక బాధ్యతలను ప్రయివేటు ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఎసిసి - కృష్ణా సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులకు గత 32 సంవత్సరాలుగా చెల్లించని నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ...

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 26 అక్టోబర్‌, 2024.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

 

విషయం: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఎసిసి - కృష్ణా సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులకు గత 32 సంవత్సరాలుగా చెల్లించని నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ...

అయ్యా, 

Pages

Subscribe to RSS - October