2024

ఎన్ టి ఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మరియు చెందిన, గాయపడిన కుటుంబాలను పరామర్శిస్తూ, గ్రామంలో పర్యటిస్తున్న దృశ్యాలు..

ప్రజలపై భారాలు ఉంచుతారా ? రద్దు చేస్తారా ? విద్యుత్‌ శ్వేతపత్రంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్న

(ఈరోజు (10 జూలై, 2024) సిపిఐ(యం) ప్రెస్‌మీట్‌ విజయవాడలో జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
ప్రజలపై భారాలు ఉంచుతారా ? రద్దు చేస్తారా ?
విద్యుత్‌ శ్వేతపత్రంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్న

జగ్గయ్యపేట మండలం బూదవాడ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ ప్రమాదంపై

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ   

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 జూలై, 2024.

 

రెండు రాష్ట్రాల సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి... ప్రత్యేకహోదాను వదులుకోవడం రాష్ట్రానికి నష్టం...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ                                                                                               

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :                                      

విజయవాడ,

తేది : 07 జూలై, 2024.

రెండు రాష్ట్రాల సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి 

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎన్నో ఏళ్ళుగా జైళ్ళల్లో మగ్గుతున్న ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ...

రాజధాని అమరావతిపై వ్యవస్థీకృతమైన సమగ్ర ఏర్పాట్లు చేయాలి - సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ఏజెన్సీ గ్రామాల్లో మొబైల్‌ వాహనాల ద్వారా రేషన్‌ సరఫరా కొనసాగించాలని కోరుతూ...

విజయవాడ,
 తేది : 02 జూలై, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,                                                         
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : ఏజెన్సీ గ్రామాల్లో మొబైల్‌ వాహనాల ద్వారా  రేషన్‌ సరఫరా
కొనసాగించాలని కోరుతూ...
అయ్యా!
        రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు పార్వతిపురం మన్యం జిల్లాలలోని ఏజెన్సీ
ప్రాంతాలలో ఇప్పటివరకు మొబైల్‌ వాహనాల ద్వారా రేషన్‌ బియ్యం పంపిణీ
చేస్తున్నారు. రాష్ట్ర గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి సంధ్యారాణి గారు ఇటీవల

అరకు కాఫీ రైతుల నష్టాన్ని విస్మరించిన మోడీ మన్‌కీబాత్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 01 జూలై, 2024.

అరకు కాఫీ రైతుల నష్టాన్ని విస్మరించిన మోడీ మన్‌కీబాత్‌

పోలవరం నిర్వాసితుల పునరావాసంపై శ్వేతపత్రం ప్రకటించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 జూన్‌, 2024.

పోలవరం నిర్వాసితుల పునరావాసంపై శ్వేతపత్రం ప్రకటించాలి

లోక్‌ సభ స్పీకర్‌ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపర్చడం విచారకరం.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 జూన్‌, 2024.

Pages

Subscribe to RSS - 2024