January

విజన్‌ 2047 పేరుతో రాష్ట్ర ప్రజలను మబ్బుల్లో విహరించోద్దు ` విజన్‌ 2047పై సమాలోచనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

(ఈరోజు (02 జనవరి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

విజన్‌ 2047 పేరుతో రాష్ట్ర ప్రజలను 

మబ్బుల్లో విహరించోద్దు ` విజన్‌ 2047పై

సమాలోచనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

చంద్రబాబు చెప్పే విజన్‌ కనికట్టు లాంటిది 

ప్రజాచైతన్యంపై రాజకీయ సైద్ధాంతిక దాడి

విజన్‌ 2020 సమీక్ష ఏదీ? ప్రజల ఆదాయాలు తగ్గుతున్నాయి

సహజ వనరులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు

16వేల ఉద్యోగాలు ఇవ్వలేనివారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా 

 

అవార్డు గ్రహీతలకు అభినందలు..

ఫర్ స్క్రోలింగ్:
అర్జున అవార్డుకు ఎంపికైన విశాఖపట్నంకు చెందిన జ్యోతి యర్రాజి, వరంగల్‌ జిల్లాకు చెందిన పారా అథ్లెట్‌ జీవాంజి దీప్తి కి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అభినందలు తెలిపారు. మహిళలపై వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత మను భాకర్ కు ఖేల్ రత్న అవార్డు రావడం సముచితం. క్రీడా రంగంలో జాతీయ అవార్డులు సాధించిన చెస్ ఛాంపియన్ గూకేష్ తో సహా అందరికీ అభినందనలు.
జె.జయరాం 
ఆఫీస్ కార్యదర్శి

 

ఫిబ్రవరి 1 నుండి ఇంటింటా సిపిఎం ప్రజానిధి క్యాంపెయిన్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్థం/ ప్రసారార్థం :
విజయవాడ,
తేది : 31 జనవరి, 2024.

వాహన ఫిట్‌నెస్‌ కేంద్రాలను ప్రభుత్వమే నిర్వహించాలి
ప్రైవేటీకరిస్తే రవాణా యంత్రాంగం నిర్వీర్యం, యజమానులపై పెనుభారం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శ
ఇసుక మద్యానికి తోడు రవాణా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలకు కాంట్రాక్టు
గల్లా జయదేవ్‌ విమర్శలకు బిజెపి నాయకులు సమాధానం చెప్పాలి
విఓఏల ఆందోళనకు సంపూర్ణ మద్దతు
ఫిబ్రవరి 1 నుండి ఇంటింటా సిపిఎం ప్రజానిధి క్యాంపెయిన్‌

వి.వో.ఏ, ఆర్‌.పి.ల కోర్కెలు పరిష్కరించాలని కోరుతూ...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

తేది : 31 జనవరి, 2024.

విజయవాడ,

 

శ్రీయుత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

విషయం : వి.వో.ఏ, ఆర్‌.పి.ల కోర్కెలు పరిష్కరించాలని కోరుతూ...

అయ్యా!

నిర్భంధాన్ని ఎదిరించి కోర్కెలు సాధించుకున్న అంగన్‌వాడీలకు అభినందనలు..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 జనవరి, 2024.

 

నిర్భంధాన్ని ఎదిరించి కోర్కెలు సాధించుకున్న 

అంగన్‌వాడీలకు అభినందనలు

విజయవాడ సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలకు మద్దతు తెలియజేస్తున్న ప్రజా సంఘాల నేతలు

విజయవాడ సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలకు మద్దతు తెలియజేస్తున్న ప్రజా సంఘాల నేతలు

కేంద్ర ఎన్నికల కమీషన్‌ అధికారులకు, కొత్తగా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయుట గురించి...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 09 జనవరి, 2024.

కేంద్ర ఎన్నికల కమీషన్‌ అధికారులకు,

విషయం : కొత్తగా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయుట గురించి...

ఆర్యా!

Pages

Subscribe to RSS - January