(ఈరోజు (1 మే, 2025) మే డే కార్యక్రమం సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
ఉగ్రవాదం, మతోన్మాదం కార్మికవర్గ ఐక్యతకు ప్రమాదం
రాష్ట్రంలో మతోన్మాద ప్రమాదం పెరుగుతోంది
ప్రజలను చీల్చకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే
శ్రామికవర్గం హక్కులు నిలబెట్టుకునేందుకు పోరాడాలి
మేడే వేడుకల్లో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు