May

ప్రమాదంలో మరణించిన వ్యవసాయ కార్మికులకు రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 14 మే, 2025.

ప్రమాదంలో మరణించిన వ్యవసాయ కార్మికులకు
రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి

జీవో నెంబర్‌ 3 పునరుద్ధరణకు ఆర్డినెన్స్‌ తెచ్చి స్పెషల్‌ డిఎస్సి నిర్వహించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 మే, 2025.

 

తిరుపతి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రజలను, పంటలను ఏనుగుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఉప ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 12 మే, 2025.

 

శ్రీయుత కొణిదెల పవన్‌కళ్యాణ్‌ గారికి,

గౌరవ ఉప ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : తిరుపతి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రజలను, పంటలను ఏనుగుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ...

అయ్యా!

మురళీనాయక్‌ సహా అమర సైనికులు, పౌరుల మృతికి సిపిఐ(యం) నివాళి, నారాయణపై సోము వీర్రాజు వ్యాఖ్యలు అనుచితం

మురళీనాయక్‌ సహా అమర సైనికులు, పౌరుల మృతికి సిపిఐ(యం) నివాళి: 

ప్రజాశక్తితో వి.శ్రీనివాసరావు

 

కొల్లేరు శాశ్వత పరిష్కారం కోసం 3వ కాంటూరు వరకు కుదించి, ఎకో సెన్సిటీవ్‌ జోన్‌ను 3వ కాంటూరుకు పరిమితం చేయాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 07 మే, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : కొల్లేరు శాశ్వత పరిష్కారం కోసం 3వ కాంటూరు వరకు కుదించి, ఎకో సెన్సిటీవ్‌  జోన్‌ను 3వ కాంటూరుకు పరిమితం చేయాలని కోరుతూ...

అయ్యా!

యాక్సిస్‌ ఒప్పందం రద్దు చేయాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 మే, 2025.

యాక్సిస్‌ ఒప్పందం రద్దు చేయాలి

భారీ వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 మే, 2025.

భారీ వర్షానికి  నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే శ్రీ కె.రఘురామకృష్ణంరాజు విద్వంసం ఆపుట గురించి...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 04 మే, 2025.

ఉగ్రవాదం, మతోన్మాదం కార్మికవర్గ ఐక్యతకు ప్రమాదం రాష్ట్రంలో మతోన్మాద ప్రమాదం పెరుగుతోంది.

(ఈరోజు (1 మే, 2025) మే డే కార్యక్రమం సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

ఉగ్రవాదం, మతోన్మాదం కార్మికవర్గ ఐక్యతకు ప్రమాదం

రాష్ట్రంలో మతోన్మాద ప్రమాదం పెరుగుతోంది

ప్రజలను చీల్చకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే

శ్రామికవర్గం హక్కులు నిలబెట్టుకునేందుకు పోరాడాలి

మేడే వేడుకల్లో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

శ్రీమతి యెర్నేని సీతాదేవి మరణం పట్ల సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 మే, 2024.

 

 

మాజీమంత్రి, విజయ డైరీ డైరెక్టర్‌ శ్రీమతి యెర్నేని సీతాదేవి మరణం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటిస్తున్నది. ఆమె భర్త, రైతు ఉద్యమ నాయకుడు శ్రీ యెర్నేని నాగేంద్రనాధ్‌ ఇటీవలే మరణించారు. వీరిరువురూ రైతు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆమె కుటుంబ సభ్యులకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి

Pages

Subscribe to RSS - May