June

రాష్ట్ర ప్రజలను నిరాశ పర్చిన ప్రధాని విశాఖ పర్యటన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 21 జూన్‌, 2025.

 

రాష్ట్ర  ప్రజలను  నిరాశ పర్చిన  ప్రధాని విశాఖ పర్యటన

ప్రభుత్వరంగంలోనే విశాఖస్టీల్‌ ప్లాంటు ఉండాలి దీనిపై చంద్రబాబు, పవన్‌ ప్రధానితో ప్రకటన చేయించాలి

(ఈరోజు (20 జూన్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. 

ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

ప్రభుత్వరంగంలోనే విశాఖస్టీల్‌ ప్లాంటు ఉండాలి 

దీనిపై చంద్రబాబు, పవన్‌ ప్రధానితో ప్రకటన చేయించాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ 

విధానాలు మార్చుకోకుండా

యోగ పేరుతో ప్రజలను మోసగించొద్దు

తిండి, గూడు, ఉపాధి భద్రతతో మానసిక ప్రశాంతత

గిరిజన ప్రాంత నిరుద్యోగులకు మోసం

పాఠశాలల కుదింపుతో విద్యావ్యవస్థ కుదేలు

ఎంఎల్‌ఏ పార్థసారథిపై చర్య తీసుకోవాలి... సిపిఐ(యం) రాష్ట్ర విస్తృత సమావేశం డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 19 జూన్‌, 2025.

ఎంఎల్‌ఏ పార్థసారథిపై చర్య తీసుకోవాలి

సిపిఐ(యం) రాష్ట్ర  విస్తృత సమావేశం డిమాండ్‌

మోడీ పాలనలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వానికి ఎమర్జెన్సీని మించిన ప్రమాదం..

ఈరోజు (17 జూన్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. 

ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

మోడీ పాలనలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వానికి

ఎమర్జెన్సీని మించిన ప్రమాదం

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు

యుద్దోన్మాదాన్ని పెంచుతున్న ప్రధాని

ట్రంప్‌ మధ్యవర్తిత్వంపై వాస్తవాలు బయటపెట్టాలి

కేంద్రం ఏదో దాస్తూ ఉన్నది

అమెరికా విదేశాంగ విధానానికి అనుగుణంగా కేంద్రం చర్యలు

 

కుప్పంలో మహిళను కట్టేసిన నిందితులపై కఠిన చర్య తీసుకోవాలి.

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం నిన్న, ఈరోజు (16,17 జూన్‌) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో జరుగుతుంది. రాష్ట్ర కమిటీ ఆమోదించిన  ప్రకటనను ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 జూన్‌, 2025.

కుప్పంలో మహిళను కట్టేసిన నిందితులపై కఠిన చర్య తీసుకోవాలి

‘తల్లికి వందనం’ చిరుద్యోగులకు కూడా వర్తింపచేయాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం ఈరోజు, రేపు (16,17 జూన్‌) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రికి  లేఖ రాయాలని సమావేశం తీర్మానించింది. ఆ తీర్మానం ప్రకారం  ముఖ్యమంత్రికి పంపిన లేఖను ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 16 జూన్‌, 2025.

15 వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం ఈరోజు, రేపు (16,17 జూన్‌)
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో
జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రికి  లేఖ రాయాలని సమావేశం
తీర్మానించింది. ఆ తీర్మానం ప్రకారం  ముఖ్యమంత్రికి పంపిన లేఖను
ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

వర్గ, ప్రజా పోరాటాలను ఉదృతం చేయాలి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశంలో బి.వి.రాఘవులు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 16 జూన్, 2025.

వర్గ, ప్రజా పోరాటాలను ఉదృతం చేయాలి

సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశంలో బి.వి.రాఘవులు

కార్పోరేట్‌, మతోన్మాద కూటమి నాయకత్వంలో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వర్గ, ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలనీ సిపిఐ(యం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పిలుపునిచ్చారు.

Pages

Subscribe to RSS - June