June

విలేకర్ల సమావేశం - 16 జూన్‌, 2024 ` విజయవాడ

విలేకర్ల సమావేశం - 16 జూన్‌, 2024 ` విజయవాడ
(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం నిన్న (జూన్‌ 15వ తేదీన) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యం.ఏ.బేబి లు హాజరయ్యారు. సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన రాజకీయ తీర్మానాన్ని మీడియాకు విడుదల చేస్తున్నాము)
రాజకీయ తీర్మానం

ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు గారి మృతి విచారకరం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 జూన్‌, 2024.

 

దుష్పరిపాలనపై ప్రజాగ్రహం ఎన్నికల ఫలితాలపై సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 04 జూన్‌, 2024.

దుష్పరిపాలనపై ప్రజాగ్రహం

ఎన్నికల ఫలితాలపై సిపిఐ(యం)

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన భారాలు, విచ్చలవిడి అవినీతి, అరాచక పాలన, నిరంకుశ విధానాల పట్ల ప్రజాగ్రహం వ్యక్తమైంది. ఇది ఫలితాల్లో ప్రతిబింబించింది. రాష్ట్రంలో బిజెపి పోటీ చేసిన ఆరు పార్లమెంటు స్థానాల్లో మూడు స్థానాల్లో ఓడిరచడం రాష్ట్రానికి కేంద్రం చేసిన ద్రోహానికి ప్రజల స్పందన.

విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జూన్ 30 న రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ధర్నా

పోలవరం నిర్వాసితుల సమస్యలపై నీటిపారుదల శాఖ మంత్రికి సిపిఐ(ఎం) ప్రతినిధి బృందం విజ్ఞాపన - జూలై 5వ తేదీన సిపిఐ(ఎం) బృందంతో చర్చలు

సాహితీ ఫార్మా ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి

నిర్వాసిత సమస్యలు పరిష్కారం చేతగాకపోతే గద్దె దిగిపోవాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

నిర్వాసితులంతా ఐక్యంగా పోరాడాలి. అదాని, అంబానీ సేవలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పోలవరం పోరుకేక పాదయాత్రలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు విక్రమ్‌సింగ్‌,

Pages

Subscribe to RSS - June