July

ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన కేంద్రబడ్జెట్

ఈ రోజు లోకసభలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన
బడ్జెట్ రాష్ర్టానికి తీరని అన్యాయం చేసింది. ప్రత్యేకహోదా గురించి అసలు
ప్రస్తావించనే లేదు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ పథకాలకు నామక: నిధులు
కేటాయించారు. గిరిజన, సెంట్రల్, పెట్రోలు విశ్వవిద్యాలయాలకు బిక్షం
విదిలించినట్లుగా నాలుగైదు కోట్లు చొప్పున కేటాయించారు. ప్రతిష్టాత్మకంగా
భావిస్తున్న రాజధాని, జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరంలకు పైసా కూడా
కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పట్ల కేంద్ర ప్రభుత్వానికి
చిత్తశుద్ది లేదనడానికి ఇది నిదర్శనం. మన రాష్ట్రం పట్ల కొనసాగుతున్న

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ మ‌రియు లోకాయూక్త ప‌ద‌వుల ఖాళీల భ‌ర్తి కోరుతూ

ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాల కోసం అలుపెరగని పోరాటం

రైతులకు తగిన ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయాన్ని కాపాడకపోతే దేశ భవిష్యత్తుకు విఘాతం కలుగుతుందని వక్తలు పేర్కొన్నారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 'ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం'పై సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. రాష్ట్రం నలుమూలల నుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రాంగణం మొత్తం రైతుల కిక్కిరిసిపోయింది. వందలాది మంది నిల్చునే వక్తల ప్రసంగాలను విన్నారు. అదనపు కుర్చీలనూ వేయించారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ విధానాలపై విధాన పత్రాన్ని విడుదల చేశారు.

Pages

Subscribe to RSS - July