July

పెంచిన బస్‌ ఛార్జీలను వ్యతిరేకిస్తూ జూలై 2వ తేదీన బస్‌ స్టేషన్‌ల వద్ద ధర్నాలకు వామపక్ష పార్టీల పిలుపు

శ్రీసత్యసాయి జిల్లాలో ప్రమాదానికి గురై మరణించిన వారి కుటుంబాలకు రు.25 లక్షల నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌

కార్పొరేటర్ సత్యబాబు దీక్షకు మద్దతు

కార్పొరేటర్ సత్యబాబు దీక్షకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మద్దతు తెలిపారు.

విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద అరెస్ట్ చేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కార్పొరేటర్ సత్యబాబుని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పరామర్శించి, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి ఆధారిత ఇంటిపన్ను పెంపుపై బుధవారం విజయవాడ కార్పోరేషన్ లో అడ్డగోలుగా వైసిపి ప్రభుత్వం ఆమోదించుకుందని మండిపడ్డారు.

పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరల పెంపుపై ఆందోళన

పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజా నిరసన కార్యక్రమంలో భాగంగా విజయవాడలో వామపక్ష పార్టీల ఆందోళన.. మద్సిు తెలిపిన కార్మిక సంఘాలు.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్ మరియు తదితర నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు

Pages

Subscribe to RSS - July