July

ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసును ఉపసంహరించుకోవాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 జూలై, 2026.

ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసును ఉపసంహరించుకోవాలి.

యుట్యూబర్ ప్రశ్న రావణ్‌పై అత్యంత నిరంకుశ ఉపాచట్టం కేసు నమోదు చేయడం అప్రజాస్వామికం. దీనికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. గన్నవరం పోలీసుస్టేషన్‌లో నమోదైన ఈ కేసును తక్షణం ఉపసంహరించు కోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్ చేస్తున్నది.

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై - గ్రామ/ వార్డు సభలు పెట్టడం, గడువు పొడిగించడం, సహా నిబంధనలను సడలించాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 04 జూలై, 2026.

చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి,

ఆంధ్రప్రదేశ్,

విజయవాడ.

విషయం: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై - గ్రామ/ వార్డు సభలు పెట్టడం, గడువు పొడిగించడం, సహా నిబంధనలను సడలించాలని కోరుతూ...

అయ్యా!

సామాజిక కార్యకర్తలపై వేధింపులు ఆపండి.. ‘ప్రశ్న’ రావణ్‌పై కేసులు ఉపసంహరించుకోవాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 జూలై, 2026.

సామాజిక కార్యకర్తలపై వేధింపులు ఆపండి

‘ప్రశ్న’ రావణ్‌పై కేసులు ఉపసంహరించుకోవాలి

- సిపిఐ(యం) డిమాండ్

అక్రమ అరెస్టుకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 జూలై, 2026.

అక్రమ అరెస్టుకు ఖండన

ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి వస్తున్న సందర్భంగా తిరుపతి జిల్లా కోడూరులో ట్రేడ్‌యూనియన్ నాయకులు సిహెచ్.చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.  ప్రస్తుతం చిట్వేల్ పోలీసు స్టేషన్ నిర్బంధంలో ఉన్నాడు. అరెస్టు చేసిన చంద్రశేఖర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది.

పార్వతీపురం మన్యం జిల్లా పూర్ణపాడు-లాభేసు వంతెనను పూర్తి చేయాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 02 జూలై, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: పార్వతీపురం మన్యం జిల్లా పూర్ణపాడు-లాభేసు వంతెనను పూర్తి చేయాలని కోరుతూ...

అయ్యా!

ఏజెన్సీ మైనింగ్ గెజిట్ చట్టవిరుద్ధం

ఈరోజు (01 జూలై) సిపిఐ(యం) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము.   ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

ఏజెన్సీ మైనింగ్ గెజిట్ చట్టవిరుద్ధం

ట్రైబల్ యÖనివర్శిటీలో డిగ్రీలు తీసుకోకుండా విద్యార్థులను అడ్డుకోవడం అన్యాయం

సర్ ప్రక్రియ గడువు పొడిగించాలి

ఉపాధి హామీ కూలీల ఆందోళనకు మద్దతు

బీచ్‌షాక్స్‌ను ఉపసంహరించుకోవాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు  

 

పి-4 పేరుతో టీచర్లు, సచివాలయ ఉద్యోగులను దత్తత తీసుకోవాలని ఇచ్చిన మెమోలపై వాస్తవాలు వివరించాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు స్వర్ణాంధ్ర పి`4 ఫౌండేషన్‌ ఛైర్మన్‌కి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 30 జూలై, 2025.

 

శ్రీ సిహెచ్‌.కుటుంబరావు గారికి,

వైస్‌ ఛైర్మన్‌, స్వర్ణాంధ్ర పి-4 ఫౌండేషన్‌,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: పి-4 పేరుతో టీచర్లు, సచివాలయ ఉద్యోగులను దత్తత తీసుకోవాలని ఇచ్చిన మెమోలపై వాస్తవాలు వివరించాలని కోరుతూ...

అయ్యా!

ఆగష్టు 3న విఎస్‌ అచ్యుతానందన్‌ సంతాప సభ విజయవాడలో..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 జూలై, 2025.

ఆగష్టు 3న విఎస్‌ అచ్యుతానందన్‌ సంతాప సభ విజయవాడలో

సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో పూర్వ సభ్యులు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్‌.అచ్యుతానందన్‌ సంస్మరణ సభ 03.08.2025వ తేదీన సాయంత్రం 5 గంటలకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం (విజయవాడ)లో జరుగుతుంది. వి.ఎస్‌.అచ్యుతానందన్‌ జూలై 21న అనారోగ్యంతో మృతిచెందిన విషయం విదితమే. 

లులు కంపెనీకి విలువైన ప్రభుత్వ/ఆర్టీసి భూములు కట్టబెట్టే జివో 137 రద్దు చేయాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 28 జూలై, 2025.

 

లులు కంపెనీకి విలువైన ప్రభుత్వ/ఆర్టీసి 

భూములు కట్టబెట్టే జివో 137 రద్దు చేయాలి

విశాఖలో 13.83 ఎకరాలు ప్రభుత్వ భూములను, విజయవాడలో 4.15 ఎకరాల ఆర్టీసీ భూములను బహుళజాతి సంస్థ లులుకి కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 137 జీవోను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. లులును ప్రోత్సహించడమంటే వేలాది మంది చిన్న వ్యాపారులను, లక్షలాది మంది ఉపాధిని దెబ్బకొట్టడమే.

Pages

Subscribe to RSS - July