(ఈరోజు (19 జూలై) సిపిఐ(యం) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
ఎంపిలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి
టిడిపి, వైసిపిలు రాష్ట్రాన్ని పణంగా పెట్టి మోడీ కొమ్ముకాస్తున్నాయి.
ప్రజాస్వామ్యాన్ని వివస్త్రను చేస్తున్న కూటమి ప్రభుత్వం
మిట్టల్ ఉక్కు నిర్వాసితుల జీవితాలు ఛిన్నాభిన్నం -
భూ హక్కులను హరించే సోలార్ ఒప్పందాలను రద్దు చేయాలి
విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకోసం