ఈరోజు (23 జనవరి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం జనవరి 30 ప్రతిజ్ఞ
ఫిబ్రవరి 1 వరకు సంతకాల సేకరణ
ఫిబ్రవరి 2 గ్రామ సచివాలయాలకు మహాజర్లు
ఫిబ్రవరి 5 మండల కేంద్రాల్లో ధర్నాలు
30వ తేదీ నుండి 5వరకు జరిగే నిరసనలకు
ప్రభుత్వం దిగిరానిపక్షంలో అవసరమైతే
మార్చిలో ఛలో లోక్భవన్ కార్యక్రమం నిర్వహిస్తాం.
కేంద్ర ప్రభుత్వ నిరకుంశ చట్టాలపై
30 నుండి ఫిబ్రవరి 5 వరకూ ప్రచారం