January

30న మహాత్మాగాంధీకి నివాళి ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు సిపిఐ(యం) విజ్ఞప్తి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 జనవరి, 2026.

 

30న మహాత్మాగాంధీకి నివాళి

ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు సిపిఐ(యం) విజ్ఞప్తి

మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా జనవరి 30వ తేదీన రాష్ట్రవ్యాపితంగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పాత చట్టం పునరుద్దరణకు ప్రతిజ్ఞ చేయాలని పార్టీ శ్రేణులు, లబ్దిదారులైన వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది. 

కేంద్ర ప్రభుత్వ నిరకుంశ చట్టాలపై 30 నుండి ఫిబ్రవరి 5 వరకూ ప్రచారం

ఈరోజు (23 జనవరి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం జనవరి 30 ప్రతిజ్ఞ

ఫిబ్రవరి 1 వరకు సంతకాల సేకరణ

ఫిబ్రవరి 2 గ్రామ సచివాలయాలకు మహాజర్లు

ఫిబ్రవరి 5 మండల కేంద్రాల్లో ధర్నాలు

30వ తేదీ నుండి 5వరకు జరిగే నిరసనలకు 

ప్రభుత్వం దిగిరానిపక్షంలో అవసరమైతే

మార్చిలో ఛలో లోక్‌భవన్ కార్యక్రమం నిర్వహిస్తాం.

 

కేంద్ర ప్రభుత్వ నిరకుంశ చట్టాలపై

30 నుండి ఫిబ్రవరి 5 వరకూ ప్రచారం

రాష్ట్రంలో కూటమి పాలనలో అనాగరిక చర్యలు

రాష్ట్రంలో కూటమి పాలనలో
అనాగరిక చర్యలు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
కంకిపాడు మండలంలో కూలీలపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి
జూదం, మద్యం, కోడిపందాల నిర్వహకులపై చర్యలకు డిమాండ్

కృష్ణా జిల్లాలో కోడిపందేల బరివద్ద దళితులపై దాడిచేసిన నిర్వాహకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 18 జనవరి, 2026.

కృష్ణా జిల్లాలో కోడిపందేల బరివద్ద దళితులపై దాడిచేసిన 

నిర్వాహకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి

సినీనటి శారదకు సిపిఎం అభినందనలు

ప్రచురణార్ధం / ప్రసారార్ధం :
సినీనటి శారదకు సిపిఎం అభినందనలు
సినీ కళా రంగానికి చేసిన యావజ్జీవిత కృషికి గుర్తింపుగా కేరళ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం జే సీ డేనియల్ అవార్డు పొందిన సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆమెను హృదయ పూర్వకంగా అభినందించారు. గతంలో కూడా ఆమె ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు పొందారు. తెలుగు, మలయాళ రంగాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కళా జీవితం ప్రజానాట్యమండలితో ప్రారంభమైంది. డా. రాజారావు ఆమెను ప్రోత్సహించి తీర్చి దిద్దారు. గతంలో పార్లమెంటు సభ్యురాలిగా తెలుగు దేశం తరపున ఎన్నికై ప్రజలకు సేవలందించారు. 
జె.జయరాం 

ట్రంప్‌ పదేపదే అవమానిస్తున్నా మోడీ తీరు సిగ్గుచేటు

ఈరోజు (11 జనవరి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

ట్రంప్‌ పదేపదే అవమానిస్తున్నా

మోడీ తీరు సిగ్గుచేటు 

భారతదేశ స్వారభౌమత్వానికి, ఆత్మగౌరవానికి దెబ్బ 

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు 

తెలుగు రాష్ట్రాల శాంతియుత పరిష్కార సూచనను స్వాగతిస్తున్నాం

అమరావతి భూసమీకరణను తొలి నుండీ వ్యతిరేకిస్తున్నాం

రైతుల పక్షాన నిలిచిన అప్పలరాజుపై పిడి చట్టం అన్యాయం

 

పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా "అప్పుల రాజధాని కాదు ప్రజా రాజధాని కావాలి" అనే నినాదంతో తాడేపల్లి నుండి ప్రారంభమైన పతాక యాత్ర..

పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా సెకితో విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని నంద్యాల నుంచి ప్రారంభమవుతున్న పతాక యాత్ర

Pages

Subscribe to RSS - January