February

సెకీ ద్వారా అదానీతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 28 ఫిబ్రవరి, 2026.

సెకీ ద్వారా అదానీతో చేసుకున్న 

విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలి

 

గూగుల్ పేరుతో అదానీ డేటా సెంటర్‌కు వందల ఎకరాల భూకేటాయింపులు దారుణం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 ఫిబ్రవరి, 2026.

గూగుల్ పేరుతో అదానీ డేటా సెంటర్‌కు 

వందల ఎకరాల భూకేటాయింపులు దారుణం

ప్రయివేటు విద్యుత్ బస్సులకు ఆర్టీసి డిపోలను అప్పగించడాన్ని ఆపాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 25 ఫిబ్రవరి, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: ప్రయివేటు విద్యుత్ బస్సులకు ఆర్టీసి డిపోలను అప్పగించడాన్ని ఆపాలని కోరుతూ...

అయ్యా!

జమహేంద్రవరంలో పాలు కల్తీ మరణాలు మరియు శ్రీకాకుళం జిల్లాలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా వ్యాప్తి - తక్షణం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం.- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 24 ఫిబ్రవరి, 2026.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: రాజమహేంద్రవరంలో పాలు కల్తీ మరణాలు మరియు శ్రీకాకుళం జిల్లాలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా వ్యాప్తి - తక్షణం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ..

అయ్యా!

అన్నమయ్య జిల్లా మదనపల్లె ఘటనపై

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 18 ఫిబ్రవరి, 2026.

 

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన ఘటన పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నది. ఇటువంటి ఘటనలపై హూంకరింపులతో సరిపెట్టుకోకుండా ఆచరణలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నది.

సమాచార సేకరణకు మీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు (నిన్న) సమాచార కమిషనర్‌కి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 14 ఫిబ్రవరి, 2026.
కమిషనర్ గారికి,
ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్,
మంగళగిరి, గుంటూరు జిల్లా.

ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APFDC) ద్వారా తునికాకు కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కోరుతూ

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఉప ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 14 ఫిబ్రవరి, 2026.

 

శ్రీయుత కొణిదెల పవన్‌కళ్యాణ్ గారికి,

గౌరవ ఉప ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం : ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APFDC) ద్వారా తునికాకు కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కోరుతూ...

అయ్యా!

నిరాశాజనకంగా గవర్నర్ ప్రసంగం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 11 ఫిబ్రవరి, 2026.

నిరాశాజనకంగా గవర్నర్ ప్రసంగం

నేడు అసెంబ్లీలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తును నిరాశాజనకం చేసిందని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది.

Pages

Subscribe to RSS - February