October

కామ్రేడ్‌ చింతకాయల బాబూరావు మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 అక్టోబరు, 2025.

 

కామ్రేడ్‌ చింతకాయల బాబూరావు మృతికి సంతాపం

మెడికల్ కాలేజీల పిపిపి విధానంపై హైకోర్టు వ్యాఖ్య దురదృష్టకరం

హైకోర్టు వ్యాఖ్య దురదృష్టకరం 

మెడికల్ కాలేజీల పిపిపి విధానంపై  సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

తక్షణమే టెండర్ ప్రక్రియను ఆపాలని డిమాండ్

మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలి. సరిహద్దుల మార్పులపై ప్రజాభిప్రాయాన్ని తీసుకొని సమగ్ర నివేదిక ఇవ్వాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
 విజయవాడ,
తేది : 29 అక్టోబరు, 2025.
మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలి.
సరిహద్దుల మార్పులపై ప్రజాభిప్రాయాన్ని తీసుకొని  సమగ్ర నివేదిక ఇవ్వాలి.
` సిపిఐ(యం) డిమాండ్‌

కర్నూలు బస్సు ప్రమాదంపై సిపిఐ(యం) దిగ్బ్రాంతి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 24 అక్టోబరు, 2025.
కర్నూలు బస్సు ప్రమాదంపై సిపిఐ(యం) దిగ్బ్రాంతి
హైదరాబాద్‌ నుండి బెంగుళూరు వెళుతున్న ఒక ప్రైవేట్‌ బస్సు కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురై ఇద్దరు చిన్నారులతో సహా దాదాపు 20 మంది మరణించడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ  తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మరణించిన వారికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది.

ఎన్‌టిఆర్‌ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు వెంటనే పునరుద్దరించాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 22 అక్టోబరు, 2025.
ఎన్‌టిఆర్‌ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు వెంటనే పునరుద్దరించాలి
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌

రాష్ట్రానికి మోడీ శఠగోపం గూగుల్‌కు రూ.22 వేల కోట్ల సబ్సిడీ అన్యాయం రాయలసీమ డిక్లరేషన్‌పై బిజెపి సమాధానం చెప్పాలి..

(ఈరోజు (17 అక్టోబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

రాష్ట్రానికి మోడీ శఠగోపం

గూగుల్‌కు రూ.22 వేల కోట్ల సబ్సిడీ అన్యాయం

రాయలసీమ డిక్లరేషన్‌పై బిజెపి సమాధానం చెప్పాలి

మోడీ భజనమాని ప్రభుత్వం నిధులు రాబట్టాలి

అభివృద్ధి పేరుతో తీర ప్రాంతంలో మత్య్సకారుల పొట్ట కొట్టొద్దు..

ఈరోజు (12 అక్టోబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

అభివృద్ధి పేరుతో తీర ప్రాంతంలో
మత్య్సకారుల పొట్ట కొట్టొద్దు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం
ఇష్టారాజ్యంగా భూ సేకరణ
కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకించండి
రాజధానిపై అఖిలపక్షం వేయాలి.

ఈపురుపాలెం స్ట్రయిట్‌కట్‌ కాలువ సహజ స్థితిని పునరుద్దరించి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : ఈపురుపాలెం స్ట్రయిట్‌కట్‌ కాలువ సహజ స్థితిని పునరుద్దరించి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ...
అయ్యా!
చీరాల మండలం ఈపురుపాలెం సముద్రతీరంలో ఉన్న స్ట్రయిట్‌కట్‌ కాలువ ద్వారా వరద నీరు సముద్రంలో కలవడంతో పాటు, స్థానిక మత్స్యకారులు తమ బోట్లు నిలిపేందుకు, సైక్లోన్‌ కాలాల్లో రక్షణ స్థలంగా ఉపయోగించుకునేందుకు అనుకూలంగా ఉంది. ఈ సహజ నిర్మాణం వల్ల సముద్ర అలలు, గాలుల ప్రభావం నుంచి వారి బోట్లు రక్షించబడతాయి.

ఆదివాసీ చట్టాలు, హక్కులకు విరుద్ధంగా మంజూరు చేసిన హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల ఒప్పందాలు, జి.ఓ.లు నెం. 51, 13, 2 ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
విజయవాడ,
తేది : 09 అక్టోబర్‌, 2025.
(1)
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : ఆదివాసీ చట్టాలు, హక్కులకు విరుద్ధంగా మంజూరు చేసిన హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల ఒప్పందాలు, జి.ఓ.లు నెం. 51, 13, 2 ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ...
అయ్యా!

Pages

Subscribe to RSS - October