ఈ రోజు (23 మార్చి 2026) సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయం విజయవాడలో భగతత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ల వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమ వివరాలను ప్రచురుణార్ధం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
ప్రపంచానికి ప్రమాదంగా సామ్రాజ్యవాదం
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి
భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్కు నివాళి