March

పోలవరం నిర్వాసితులకు ఒకే దశలో పునరావాసం పూర్తి చేయాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 19 మార్చి, 2026.

 

పోలవరం నిర్వాసితులకు ఒకే దశలో పునరావాసం పూర్తి చేయాలి

నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్షం వేయాలి

- సిపిఐ(యం)

మార్చి 27న అమెరికన్ సామ్రాజ్యవాద దాష్టీకంపై రాష్ట్ర సెమినార్

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 18 మార్చి, 2026.

చీరాల తీరంలో దురాక్రమణకు గురైన స్ట్రెయిట్ కట్ కాలువ సీ మౌత్‌ను పునరుద్దరించి మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 17 మార్చి, 2026.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.

పుట్టా మహేష్‌కుమార్ యాదవ్‌ను పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 15 మార్చి, 2026.

 

పుట్టా మహేష్‌కుమార్ యాదవ్‌ను 

పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలి

`సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్

హైదరాబాద్ శివారులోని ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఏలూరు ఎంపి పుట్టా మహేష్‌కుమార్ యాదవ్ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. మహేష్‌కుమార్‌పై  తెలుగుదేశం పార్టీ చర్య తీసుకొని డ్రగ్స్ నివారణలో తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కోరుతున్నది.

వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో భూసేకరణలో నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పూర్తి పరిహారం, ఆరఅండఆర్ ప్యాకేజీ అమలు చేయకుండా అర్సెల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ నిర్వహించవద్దని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

తేది : 12 మార్చి, 2026.

విజయవాడ,

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

యుద్ధం సాకుతో జరుగుతున్న బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 11 మార్చి, 2026.

యుద్ధం సాకుతో జరుగుతున్న బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి

సరసమైన ధరలకు వంటగ్యాస్, ఇతర సరుకులు అందించాలి

` సిపిఐ(యం

అతి పెద్ద భూ దురాక్రణదారు ప్రభుత్వమే

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
 విజయవాడ,
తేది : 10 మార్చి, 2026.
అతి పెద్ద భూ దురాక్రణదారు ప్రభుత్వమే
ప్రభుత్వ, పేదల భూములాక్రమించిన పెత్తందారులపై చర్యలు తీసుకోండి
సిపిఐ(యం) డిమాండ్
భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించిన ముఖ్యమంత్రి భూ దురక్రమణలకు పాల్పడిన పెత్తందార్లు, కార్పొరేట్లు, ప్రజా ప్రతినిధులపై చర్య తీసుకొని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

కె.ఎన్.ఫణిక్కర్ మతికి సిపిఐ(యం) నివాళి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 01 ఫిబ్రవరి, 2026.

 

కె.ఎన్.ఫణిక్కర్ మతికి సిపిఐ(యం) నివాళి

ప్రముఖ చరిత్రకారుడు, విద్యావేత్త మరియు ప్రజా మేధావి పద్మభూషన్ కె.ఎన్. ఫణిక్కర్ మృతికి సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నది. భారతదేశంలోని అగ్రశ్రేణి చరిత్రకారులలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడిన ఫణిక్కర్ సోమవారం తిరువనంతపురంలో కన్నుమూశారు. 

18 ఏళ్లు నిండిన ప్రతి నిర్వాసితునికీ ప్యాకేజీ పోలవరం అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ

ఈరోజు (08 మార్చి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

18 ఏళ్లు నిండిన ప్రతి నిర్వాసితునికీ ప్యాకేజీ 

పోలవరం అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ

కొన్నేళ్లుగా సిపిఎం ఏదైతే చెప్పిందో దాన్నే కాగ్ నివేదిక రూఢీ పరిచింది

చంద్రబాబు జనాభా పాలసీ మహిళా వ్యతిరేకం

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

 

Pages

Subscribe to RSS - March