March

గ్యాస్ పెంపుదల ఉపసంహరించుకోవాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 మార్చి, 2026.

 

గ్యాస్ పెంపుదల ఉపసంహరించుకోవాలి

సిపిఐ(యం) డిమాండ్

ప్రముఖ రచయిత, అనువాదకుడు, అభ్యుదయ మేధావి ముక్తవరం పార్థసారథి మృతి పట్ల సిపిఎం సంతాపం

ప్రచురణార్థం/ ప్రసారార్థం/ స్క్రోలింగ్ :
ప్రముఖ రచయిత, అనువాదకుడు, అభ్యుదయ మేధావి ముక్తవరం పార్థసారథి మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సంతాపం ప్రకటించారు. వామపక్ష భావజాలంలోనూ విశ్వ సాహిత్యంలోనూ విశేష పరిజ్ఞానం గల పార్థసారథి తన యావత్ జీవితాన్ని అధ్యయనానికి, రచనలకు అంకితం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత రచనలను అనువదించి తెలుగువారికి అందజేయడానికి విశేష కృషి జరిపారని కొనియాడారు. ఆయన భార్య వసంతకు ఇతర కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
-జె.జె జయరాం
ఆఫీస్ కార్యదర్శి

ఇరాన్‌పై దాడిని టిడిపి, వైసిపి ఖండించాలి

ఈరోజు (03 మార్చి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి                            

ఇరాన్‌పై దాడిని టిడిపి, వైసిపి ఖండించాలి
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
ఆలీన విధానానికి మోడీ తూట్లు పొడుస్తున్నారు
ఇరాన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
మార్చి 24న ఢిల్లీలో ప్రదర్శన బహిరంగ సభ
అంగన్‌వాడీలపై ప్రభుత్వ నిర్బంధం తగదు : వి.శ్రీనివాసరావు

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 మార్చి, 2026.

 

పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దురాక్రమణ దాడిని తక్షణం ఆపాలని మోడీ ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. అమెరికా దురాక్రమణను ఖండించాలని, శాంతి పునరుద్దరణకు తోడ్పడాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.

ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ పటిష్టంగా అమలుకు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 మార్చి, 2025.

 

ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ పటిష్టంగా అమలుకు చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశానికి సిపిఐ(యం) నుండి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాం హాజరయ్యారు. ఈ క్రింది సూచనలు చేశారు.

క్రైస్తవ బోధకులు పనగల ప్రవీణ్‌ మృతిపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 25 మార్చి, 2025.

 

పార్లమెంటు సీట్లు పునర్విభజనపై టిడిపి మౌనం రాష్ట్రానికి హానికరం

ఈరోజు (24 మార్చి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

పార్లమెంటు సీట్లు పునర్విభజనపై 

టిడిపి మౌనం రాష్ట్రానికి హానికరం

బిజెపి కుట్రలో భాగస్వామ్యం కావద్దు

డిఎంకె ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లకపోవడం నష్టం

పార్లమెంటులో టిడిపి, జనసేన ఎంపిలు ప్రశ్నించాలి

పట్టణాలలో ఆస్తిపన్ను పెంపుదలకు సంబంధించి మున్సిపల్‌ సవరణ చట్టం 44/2020 రద్దు, ఆస్తిపన్ను పెంపు నిలిపివేయాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

శ్రీకాకుళం జిల్లాలో ఆశావర్కర్‌, అంగన్‌వాడీ వర్కరు, హెల్పరు పోస్టులను రూ. 2 లక్షల చొప్పున వేలం వేసి, డబ్బు చెల్లించలేదని, కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

 విజయవాడ,

తేది : 20 మార్చి, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: శ్రీకాకుళం జిల్లాలో ఆశావర్కర్‌, అంగన్‌వాడీ వర్కరు, హెల్పరు పోస్టులను రూ. 2 లక్షల చొప్పున వేలం వేసి, డబ్బు చెల్లించలేదని, కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ..

Pages

Subscribe to RSS - March