September

ప్రమాదకర బిజెపి విధానాలు

కరోనా సందర్భాన్ని సైతం బిజెపి దూకుడుగా వినియోగించుకొని ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తోంది. మొన్న జిఎస్‌టి, అంతకు ముందు పెద్ద నోట్ల రద్దు, ఇప్పుడు రైతాంగ వ్యతిరేక చట్ట సవరణలు అన్నీ బుల్డోజు చేసేందుకు పూనుకున్నది. కార్మిక హక్కులను రద్దు చేసే చర్యలు ముమ్మరమయ్యాయి. అసలే కరోనా మహమ్మారి వ్యాప్తిలో ప్రభుత్వ వైద్య సహాయం మృగ్యమైంది. బాధ్యతారహితంగా లాక్‌డౌన్‌ అమలు జరిపి కోటాను కోట్ల అసంఘటిత రంగ కార్మికుల ఉపాధిని దెబ్బగొట్టింది. ఈ పరిణామాలు చిన్న చిన్న వ్యాపారాల్ని, చిన్న ఉత్పత్తిదారుల్ని, వృత్తుల్ని సంక్షోభం లోకి నెట్టింది.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను పోస్కోకు కట్టబెట్టే చర్యలకు వ్యతిరేకంగా పార్లమెంటులో రాష్ట్ర ఎంపీ లు లేవనెత్తాలని కోరుతూ

అంతర్వేది రథం దగ్ధం పై సమగ్ర విచారణ చేయాలి. మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యహరించాలి.

Pages

Subscribe to RSS - September