(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు (25 సెప్టెంబర్) విలేకర్ల సమావేశం విజయవాడ (బాలోత్సవ భవన్)లో జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
మతం పేరుతో వైషమ్యాలు రెచ్చగొట్టొద్దు
సామరస్యాన్ని కాపాడేందుకు ఫ్రభుత్వం చొరవ తీసుకోవాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
సిట్ను స్వాగతిస్తున్నాం, నిజాలు తేల్చాలి
మత ఘర్షణల్లో బిజెపికి తోడ్పడిన ఏ పార్టీ బతకలేదు