September

విజయభారతి మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 28 సెప్టెంబరు, 2024.

 

విజయభారతి మృతికి సంతాపం

మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్‌ ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపాలనీ, సంస్థలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ...

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి నిన్న వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 28 సెప్టెంబర్‌, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,  
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.

మతం పేరుతో వైషమ్యాలు రెచ్చగొట్టొద్దు సామరస్యాన్ని కాపాడేందుకు ఫ్రభుత్వం చొరవ తీసుకోవాలి

(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు (25 సెప్టెంబర్‌) విలేకర్ల సమావేశం విజయవాడ (బాలోత్సవ భవన్‌)లో జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

మతం పేరుతో వైషమ్యాలు రెచ్చగొట్టొద్దు

సామరస్యాన్ని కాపాడేందుకు ఫ్రభుత్వం చొరవ తీసుకోవాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

సిట్‌ను స్వాగతిస్తున్నాం, నిజాలు తేల్చాలి 

మత ఘర్షణల్లో బిజెపికి తోడ్పడిన ఏ పార్టీ బతకలేదు

విలేకర్ల సమావేశం - 25 సెప్టెంబర్‌, 2024

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విలేకర్ల సమావేశం - 25 సెప్టెంబర్‌, 2024 - విజయవాడ (బాలోత్సవ భవనం)

సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం ఈనెల 23,24 తేదీల్లో విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి.విరాఘవులు పాల్గొని జాతీయ, అంతర్జాతీయ  పరిణామాలు వివరించారు. రాష్ట్రంలో పరిణామాలపై ఎం.ఎ గఫూర్‌ ప్రవేశ పెట్టిన నివేదికను రాష్ట్ర కమిటి ఆమోదించింది.

ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలని కోరుతూ అక్టోబర్‌ 4న రాష్ట్రవ్యాపితంగా ఆందోళనలకు సిపిఐ(యం) పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 24 సెప్టెంబరు, 2024.

 

ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలని కోరుతూ

అక్టోబర్‌ 4న రాష్ట్రవ్యాపితంగా ఆందోళనలకు సిపిఐ(యం) పిలుపు

 

కౌలు రైతులకే నష్ట పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం నిర్ణయం అమలు జరపాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 23 సెప్టెంబరు, 2024.

 

ఈరోజు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడ (యం.బి.విజ్ఞానకేంద్రం)లో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు హాజరయ్యారు. సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము.

- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

తీర్మానం

కౌలు రైతులకే నష్ట పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం నిర్ణయం అమలు జరపాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 సెప్టెంబరు, 2024.

 

కౌలు రైతులకే నష్ట పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం నిర్ణయం అమలు జరపాలి.

 

వైఎస్సార్‌సిపి కేంద్ర కార్యాలయంపై బిజెపి దాడికి ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటి

వైఎస్సార్‌సిపి కేంద్ర కార్యాలయంపై బిజెపి దాడికి ఖండన

తిరుపతి లడ్డు సమస్యను ఆసరా చేసుకొని బిజెపి అనుబంధ బిజెవైఎం కార్యకర్తలు వైఎస్సార్‌సిపి కేంద్ర కార్యాలయంపై దాడి చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. సంఘపరివార్‌ శక్తులు ఒక పథకం ప్రకారం తిరుపతి లడ్డు సమస్యను ఆసరా చేసుకొని మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. శాంతిభద్రతలను, ప్రజల మధ్య మత సామరస్యాన్ని కాపాడాలని కోరుతున్నాం.

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి

Pages

Subscribe to RSS - September