ఈరోజు (24 మార్చి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
పార్లమెంటు సీట్లు పునర్విభజనపై
టిడిపి మౌనం రాష్ట్రానికి హానికరం
బిజెపి కుట్రలో భాగస్వామ్యం కావద్దు
డిఎంకె ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లకపోవడం నష్టం
పార్లమెంటులో టిడిపి, జనసేన ఎంపిలు ప్రశ్నించాలి