ఈరోజు (01 మార్చి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
మాటల కోతలు...నిధుల కోతలు...
ఎపి బడ్జెట్పై సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
అంచనాల్లో ప్రజల ప్రాధాన్యత లేదు
లబ్దిదారులు, సంక్షేమ పథకాల్లో కోతపెట్టే ప్రమాదం
ప్రజా ప్రాధాన్యతతో అంచనాలు మార్చాలి
పోలవరం నిర్వాసితులకు తక్కువ కేటాయింపు