2025

మోడీ పాలనలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వానికి ఎమర్జెన్సీని మించిన ప్రమాదం..

ఈరోజు (17 జూన్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. 

ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

మోడీ పాలనలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వానికి

ఎమర్జెన్సీని మించిన ప్రమాదం

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు

యుద్దోన్మాదాన్ని పెంచుతున్న ప్రధాని

ట్రంప్‌ మధ్యవర్తిత్వంపై వాస్తవాలు బయటపెట్టాలి

కేంద్రం ఏదో దాస్తూ ఉన్నది

అమెరికా విదేశాంగ విధానానికి అనుగుణంగా కేంద్రం చర్యలు

 

కుప్పంలో మహిళను కట్టేసిన నిందితులపై కఠిన చర్య తీసుకోవాలి.

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం నిన్న, ఈరోజు (16,17 జూన్‌) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో జరుగుతుంది. రాష్ట్ర కమిటీ ఆమోదించిన  ప్రకటనను ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 జూన్‌, 2025.

కుప్పంలో మహిళను కట్టేసిన నిందితులపై కఠిన చర్య తీసుకోవాలి

‘తల్లికి వందనం’ చిరుద్యోగులకు కూడా వర్తింపచేయాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం ఈరోజు, రేపు (16,17 జూన్‌) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రికి  లేఖ రాయాలని సమావేశం తీర్మానించింది. ఆ తీర్మానం ప్రకారం  ముఖ్యమంత్రికి పంపిన లేఖను ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 16 జూన్‌, 2025.

15 వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం ఈరోజు, రేపు (16,17 జూన్‌)
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో
జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రికి  లేఖ రాయాలని సమావేశం
తీర్మానించింది. ఆ తీర్మానం ప్రకారం  ముఖ్యమంత్రికి పంపిన లేఖను
ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

వర్గ, ప్రజా పోరాటాలను ఉదృతం చేయాలి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశంలో బి.వి.రాఘవులు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 16 జూన్, 2025.

వర్గ, ప్రజా పోరాటాలను ఉదృతం చేయాలి

సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశంలో బి.వి.రాఘవులు

కార్పోరేట్‌, మతోన్మాద కూటమి నాయకత్వంలో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వర్గ, ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలనీ సిపిఐ(యం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పిలుపునిచ్చారు.

నిబంధనల పేరుతో ‘‘తల్లికి వందనం’’ కోతలు వద్దు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

 

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 జూన్‌, 2025.

నిబంధనల పేరుతో ‘‘తల్లికి వందనం’’ కోతలు వద్దు

- సిపిఐ(యం) డిమాండ్‌

సంతృప్తికరంగా లేని ఏడాది పాలన టిడిపి కూటమి తీరుపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ఈరోజు (11 జూన్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను
ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

సంతృప్తికరంగా లేని ఏడాది పాలన
టిడిపి కూటమి తీరుపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
జనానికి అప్పులు తప్ప ఆదాయం లేదు
కార్పొరేట్లకు భూ పందేరం
178 వాగ్దానాలకు 16 అమలు
వారానికి నాలుగు అత్యాచారాలు
చంద్రబాబును ఆడిస్తున్న కేంద్రం

పేదల ఇళ్ళకు వెంటనే పట్టాలివ్వాలి. జివో 30పై చర్యలు తీసుకోని ప్రభుత్వం రాష్ట్రంలో చెలరేగిపోతున్న భూ మాఫియా

ఈరోజు (08 జూన్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

పేదల ఇళ్ళకు వెంటనే పట్టాలివ్వాలి.  
జివో 30పై చర్యలు తీసుకోని ప్రభుత్వం
రాష్ట్రంలో చెలరేగిపోతున్న భూ మాఫియా
సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు

బనకచర్లపై అఖిలపక్ష సమావేశం వేయాలి - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 జూన్‌, 2025.

బనకచర్లపై అఖిలపక్ష సమావేశం వేయాలి - సిపిఐ(యం) డిమాండ్‌

Pages

Subscribe to RSS - 2025