June

పనిగంటల పెంపు దుర్మార్గం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 జూన్‌, 2025.

పనిగంటల పెంపు దుర్మార్గం

లేబర్‌ కోడ్స్‌కు వ్యతిరేకంగా జూలై 9న యావత్‌ కార్మికవర్గం దేశవ్యాపితంగా సమ్మెకు సన్నద్దమవుతున్న  దశలో మన రాష్ట్రంలో పనిగంటలు పెంచుతూ రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. కార్మిక సంక్షేమం దృష్ట్యా లేబర్‌ కోడ్స్‌ అమలును రాష్ట్రంలో నిలిపివేయాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

నల్లబర్లి పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలి రైతుల ఆందోళనకు సిపిఐ(యం) మద్దతు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 జూన్‌, 2025.

నల్లబర్లి  పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

రైతుల ఆందోళనకు  సిపిఐ(యం) మద్దతు

పోలవరం నిర్వాసితుల పునరావాసంపై శ్వేతపత్రం ప్రకటించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 జూన్‌, 2024.

పోలవరం నిర్వాసితుల పునరావాసంపై శ్వేతపత్రం ప్రకటించాలి

లోక్‌ సభ స్పీకర్‌ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపర్చడం విచారకరం.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 జూన్‌, 2024.

విలేకర్ల సమావేశం - 16 జూన్‌, 2024 ` విజయవాడ

విలేకర్ల సమావేశం - 16 జూన్‌, 2024 ` విజయవాడ
(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం నిన్న (జూన్‌ 15వ తేదీన) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యం.ఏ.బేబి లు హాజరయ్యారు. సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన రాజకీయ తీర్మానాన్ని మీడియాకు విడుదల చేస్తున్నాము)
రాజకీయ తీర్మానం

ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు గారి మృతి విచారకరం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 జూన్‌, 2024.

 

దుష్పరిపాలనపై ప్రజాగ్రహం ఎన్నికల ఫలితాలపై సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 04 జూన్‌, 2024.

దుష్పరిపాలనపై ప్రజాగ్రహం

ఎన్నికల ఫలితాలపై సిపిఐ(యం)

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన భారాలు, విచ్చలవిడి అవినీతి, అరాచక పాలన, నిరంకుశ విధానాల పట్ల ప్రజాగ్రహం వ్యక్తమైంది. ఇది ఫలితాల్లో ప్రతిబింబించింది. రాష్ట్రంలో బిజెపి పోటీ చేసిన ఆరు పార్లమెంటు స్థానాల్లో మూడు స్థానాల్లో ఓడిరచడం రాష్ట్రానికి కేంద్రం చేసిన ద్రోహానికి ప్రజల స్పందన.

Pages

Subscribe to RSS - June