June

అయోధ్య రామాలయ నిధుల అవినీతిపై నోరెత్తరేం..

ఈరోజు (28 జూన్) సిపిఐ(యం) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము.  దీనిలో  సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యు.వాసుకి పాల్గొన్నారు.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

అయోధ్య రామాలయ నిధుల అవినీతిపై నోరెత్తరేం

టిడిపి, వైసిపి, జనసేన మౌనంపై బి.వి.రాఘవులు 

ఉపాధిహామీ పాత చట్టాన్ని పునరుద్దరించాలి 

రాజ్యహింసను ఆమోదిస్తే పౌరహక్కులు ఉండవు 

సర్ పేరుతో మోడీ కుట్ర : యు.వాసుకి

మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలి

అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతులకు తీవ్ర నష్టం

 

ఉండవల్లి ఘటనపై సిపిఐ(యం) ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 జూన్, 2026.

ఉండవల్లి ఘటనపై సిపిఐ(యం) ఖండన

ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి

ఈరోజు (25 జూన్) సిపిఐ(యం) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము.   - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి

ప్రభుత్వానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూచన

విద్యుత్‌పై వాస్తవాలు వెల్లడించాలి

కౌలు రైతులకు యూరియా, ఎరువులు అందించాలి

ప్రజావ్యతిరేక మున్సిపల్ సంస్కరణలను ఉపసంహరించాలి

ప్రజా ఉద్యమాలకు సిపియం మద్దతు

సాయికృష్ణ కేసులో న్యాయవిచారణతోనే వాస్తవాలు వెలుగులోకి

 

భోగాపురం ఎయిర్‌పోర్టులో ప్రతిపాదించిన యుడిఎఫ్ ఛార్జీలు రద్దు చేయాలి విశాఖపట్నం ఎయిర్‌పోర్టును కొనసాగించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 జూన్, 2026.

భోగాపురం ఎయిర్‌పోర్టులో ప్రతిపాదించిన

యుడిఎఫ్ ఛార్జీలు రద్దు చేయాలి

విశాఖపట్నం ఎయిర్‌పోర్టును కొనసాగించాలి

-సిపిఐ(యం) డిమాండ్

నూతనంగా ప్రారంభించిన భోగాపురం జిఎంఆర్ విమానాశ్రయంలో వచ్చే, పోయే ప్రయాణీకులందరి దగ్గర యూజర్ ఛార్జీలు వసూలు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ వ్యతిరేకిస్తున్నది.

దక్షిణ ఎనర్జీ పరిశ్రమ అగ్ని ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 జూన్, 2026.

దక్షిణ ఎనర్జీ పరిశ్రమ అగ్ని ప్రమాదంలో

మరణించిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి

రూరల్ డిస్కం రద్దు చేయాలి... వ్యవసాయం, గ్రామీణ ప్రజలపై విద్యుత్ భారం మోపొద్దు..

(ఈరోజు (21 జూన్) సిపిఐ(యం) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము.   - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

రూరల్ డిస్కం రద్దు చేయాలి
వ్యవసాయం, గ్రామీణ ప్రజలపై విద్యుత్ భారం మోపొద్దు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

వ్యవసాయం, గ్రామీణ ప్రజలపై విద్యుత్ భారం మోపొద్దు... ప్రత్యేక డిస్కం రద్దు చేయాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విలేకర్ల సమావేశం - 21 జూన్, 2026 - బాలోత్సవ భవనం (విజయవాడ)

 

వ్యవసాయం, గ్రామీణ ప్రజలపై విద్యుత్ భారం మోపొద్దు

ప్రత్యేక డిస్కం రద్దు చేయాలి

-సిపిఐ(యం) డిమాండ్

 

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో 2002 ఓటర్ల జాబితా రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు (నిన్న) ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 18 జూన్, 2026.

 

ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి,

ఆంధ్రప్రదేశ్.

 

విషయం: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో 2002 ఓటర్ల జాబితా రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరుతూ...

అయ్యా!

ఉపాధిని దెబ్బకొట్టే జి రాంజీ పథకం ప్రారంభానికి వస్తున్న కేంద్ర మంత్రి పర్యటనను నిరసించండి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 19 జూన్, 2026.
ఉపాధిని దెబ్బకొట్టే జి రాంజీ పథకం ప్రారంభానికి వస్తున్న
కేంద్ర మంత్రి పర్యటనను నిరసించండి

వ్యవసాయ కార్మికులకు పని హక్కుగా వున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కొత్తగా తెచ్చిన పథకం జి రామ్ జి ని మన రాష్ట్రం నుండే ప్రారంభించడానికి జూలై 1న వస్తున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటనను నిరసించాలని సిపిఐ(యం) పిలుపు ఇచ్చింది.

గాదె సాయికృష్ణ అదృశ్యంపై న్యాయ విచారణ జరిపించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 18 జూన్, 2026.
గాదె సాయికృష్ణ అదృశ్యంపై న్యాయ విచారణ జరిపించాలి
విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ అదృశ్యంపై తక్షణమే న్యాయ విచారణకు ఆదేశించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

Pages

Subscribe to RSS - June