ఈరోజు (28 జూన్) సిపిఐ(యం) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. దీనిలో సిపిఐ(యం) పోలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యు.వాసుకి పాల్గొన్నారు. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
అయోధ్య రామాలయ నిధుల అవినీతిపై నోరెత్తరేం
టిడిపి, వైసిపి, జనసేన మౌనంపై బి.వి.రాఘవులు
ఉపాధిహామీ పాత చట్టాన్ని పునరుద్దరించాలి
రాజ్యహింసను ఆమోదిస్తే పౌరహక్కులు ఉండవు
సర్ పేరుతో మోడీ కుట్ర : యు.వాసుకి
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలి
అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతులకు తీవ్ర నష్టం