బాబు, మోది రాష్ట్రానికి ప్రత్యక హొదా ఇవకుండా ప్రజలను మోసంచేయదాని నిరసిస్తూ తిరుపతి మున్సిపల్ ఆఫీసు ముందు 23.10.2015న గుండు గీసుకుని నిరసన కార్యక్రమం చేపటారు. ఇ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటి మెంబర్ కందారపు మురళి గారు, జిల్లా కార్యదర్శి వర్గ మెంబర్ వి. నాగరాజు గారు, తిరుపతి నగర కార్యదర్శి టి. సుబ్రమణ్యం గారు, మరియు నగర కమిటీ మెంబర్స్ పాల్గొనారు. వై ఎస్ ఆర్ సి పి mla చెవి రెడ్డి బాస్కర్ రెడ్డి మదతు తెలిపారు.