2025

గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలని, రక్షణ, సంక్షేమ చట్టం చేయాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 28 ఆగష్టు, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం :  గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలని, రక్షణ, సంక్షేమ చట్టం  చేయాలని కోరుతూ...

అయ్యా!

ప్రత్యామ్నాయ అభివృధి వ్యూహంతో వామపక్షాలు కలసికట్టుగా పోరాడాలి

(ఈరోజు (24 ఆగష్టు, 2025) సిపిఐ రాష్ట్ర మహాసభల్లో వి.శ్రీనివాసరావు
సౌహార్థ సందేశం వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. -
జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
ప్రత్యామ్నాయ అభివృధి వ్యూహంతో వామపక్షాలు కలసికట్టుగా పోరాడాలి
వి.శ్రీనివాసరావు, సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి
        ఈ రోజు ఒంగోలులో ఆరంభమైన సిపిఐ 28వ రాష్ట్ర మహాసభల్లో సిపిఐ(యం) రాష్ట్ర
కార్యదర్శి వి. శ్రీనివాసరావు సౌహార్థ సందేశం.
        సురవరం సుధాకర్‌ రెడ్డికి శ్రద్ధాంజలి.
        రాష్ట్ర మహాసభకు విచ్చేసిన నాయకులు, ప్రతినిధులకు శుభాకాంక్షలు

సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల సిపిఐ(యం) ప్రగాఢ సంతాపం

ప్రచురణర్థం/ప్రసారార్థం:
సిపిఐ అగ్ర నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస్ రావు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి, వామపక్ష ఉద్యమానికి తీరని లోటని అన్నారు. విద్యార్థి ఉద్యమాలతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి సిపిఐ అఖిలభారత ప్రధాన కార్యదర్శిగా పార్లమెంటు సభ్యుడిగా పలు బాధ్యతలు నిర్వహించారు. వామపక్ష ఐక్యతకు కృషి చేశారు. సురవరం విజయలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీనివాసరావు సానుభూతి ప్రకటించారు.
 సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు సిపిఐ (యం) రాష్ట్ర కమిటీ తరఫున సంతాప సందేశం పంపారు.

వ్యవసాయ భూమి పరిరక్షణకు చట్టం చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 22 ఆగస్టు, 2025.

వ్యవసాయ భూమి పరిరక్షణకు చట్టం చేయాలి.

నాలా చట్టం రద్దుపై రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలతో సమావేశం జరపాలి.

` సిపిఐ(యం) డిమాండ్‌

బిజెపి, టిడిపి, జనసేన కూటమితో వైసిపి కుమ్మక్కు సిపిఐ(యం) ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 19 ఆగష్టు, 2025.

బిజెపి, టిడిపి, జనసేన కూటమితో వైసిపి కుమ్మక్కు
సిపిఐ(యం) ఖండన

ఆగష్ట్టు 16, 17 తేదీలలో యం.ఏ.బేబీ, జాన్‌ బ్రిట్టాస్‌ పోలవరం మునక ప్రాంతాల్లో పర్యటన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

 

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 ఆగష్టు, 2025.

 

ఆగష్ట్టు 16, 17 తేదీలలో 

యం.ఏ.బేబీ, జాన్‌ బ్రిట్టాస్‌ పోలవరం మునక ప్రాంతాల్లో పర్యటన

జమ్మూ కాశ్మీర్‌లో పుస్తకాల నిషేధాన్ని వ్యతిరేకించండి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 07 ఆగష్టు, 2025.

కేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.1,121 కోట్లు వెంటనే పంచాయితీలకు విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచుల వేతనాలు పెంచాలని, గ్రామ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ...

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఉప ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 06 ఆగష్టు, 2025.

 

శ్రీయుత కొణిదెల పవన్‌కళ్యాణ్‌ గారికి,

గౌరవ ఉప ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బెవరేజ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ శ్రీకాకుళం (ఎచ్చెర్ల) ఐఎంఎల్‌ డిపోను విడదీసి టెక్కలిలో కొత్త ప్రైవేటు డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 04 ఆగష్టు, 2025.

Pages

Subscribe to RSS - 2025