2025

రాష్ట్రంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ (క్రీడా విశ్వవిద్యాలయం) స్థాపించుట గురించి..

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంత్రిగారికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

విజయవాడ,

తేది : 04 నవంబరు, 2025.

 

శ్రీయుత నారా లోకేష్‌ గారికి,  

రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌ మరియు కమ్యూనికేషన్స్‌ శాఖా మంత్రివర్యులు,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయం: రాష్ట్రంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ (క్రీడా విశ్వవిద్యాలయం) స్థాపించుట గురించి..

అయ్యా,

ఉచిత పంటల భీమా పున:ప్రారంభించాలి. కౌలు రైతులను ఆదుకోవాలి.

ఈరోజు (02 నవంబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

ప్రాజెక్ట్‌ ఫైర్‌వాల్‌ (Fire wall) పేరిట లేబర్‌ విధానం ఆడిట్‌ నిర్వహిస్తూ మరోవైపు భారత్‌ పై విషం కక్కడం శోచనీయం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 01 నవంబరు, 2025.

 

కాశీబుగ్గ ఘటనపై సిపిఐ(యం) దిగ్భ్రాంతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 01 నవంబరు, 2025.

 

కాశీబుగ్గ  ఘటనపై సిపిఐ(యం) దిగ్భ్రాంతి

శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో 10 మంది మృతిచెందడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉండడం విచారకరం. వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ ఘటనలో అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారి కుటుంబాలకు, గాయపడిన భక్తులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నది.

కామ్రేడ్‌ చింతకాయల బాబూరావు మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 అక్టోబరు, 2025.

 

కామ్రేడ్‌ చింతకాయల బాబూరావు మృతికి సంతాపం

మెడికల్ కాలేజీల పిపిపి విధానంపై హైకోర్టు వ్యాఖ్య దురదృష్టకరం

హైకోర్టు వ్యాఖ్య దురదృష్టకరం 

మెడికల్ కాలేజీల పిపిపి విధానంపై  సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

తక్షణమే టెండర్ ప్రక్రియను ఆపాలని డిమాండ్

మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలి. సరిహద్దుల మార్పులపై ప్రజాభిప్రాయాన్ని తీసుకొని సమగ్ర నివేదిక ఇవ్వాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
 విజయవాడ,
తేది : 29 అక్టోబరు, 2025.
మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలి.
సరిహద్దుల మార్పులపై ప్రజాభిప్రాయాన్ని తీసుకొని  సమగ్ర నివేదిక ఇవ్వాలి.
` సిపిఐ(యం) డిమాండ్‌

కర్నూలు బస్సు ప్రమాదంపై సిపిఐ(యం) దిగ్బ్రాంతి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 24 అక్టోబరు, 2025.
కర్నూలు బస్సు ప్రమాదంపై సిపిఐ(యం) దిగ్బ్రాంతి
హైదరాబాద్‌ నుండి బెంగుళూరు వెళుతున్న ఒక ప్రైవేట్‌ బస్సు కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురై ఇద్దరు చిన్నారులతో సహా దాదాపు 20 మంది మరణించడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ  తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మరణించిన వారికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది.

బస్సులో ప్రయాణిస్తున్న అగ్ని ప్రమాదం దిగ్బ్రాంతికరం..

హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళుతున్న ఒక ప్రైవేట్ బస్సు కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురై దాదాపు 19 మంది మరణించడం పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైవేలలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
-జె. జయరాం 
ఆఫీస్ కార్యదర్శి

ఎన్‌టిఆర్‌ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు వెంటనే పునరుద్దరించాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 22 అక్టోబరు, 2025.
ఎన్‌టిఆర్‌ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు వెంటనే పునరుద్దరించాలి
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌

Pages

Subscribe to RSS - 2025