2025

రాష్ట్రానికి మోడీ శఠగోపం గూగుల్‌కు రూ.22 వేల కోట్ల సబ్సిడీ అన్యాయం రాయలసీమ డిక్లరేషన్‌పై బిజెపి సమాధానం చెప్పాలి..

(ఈరోజు (17 అక్టోబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

రాష్ట్రానికి మోడీ శఠగోపం

గూగుల్‌కు రూ.22 వేల కోట్ల సబ్సిడీ అన్యాయం

రాయలసీమ డిక్లరేషన్‌పై బిజెపి సమాధానం చెప్పాలి

మోడీ భజనమాని ప్రభుత్వం నిధులు రాబట్టాలి

అభివృద్ధి పేరుతో తీర ప్రాంతంలో మత్య్సకారుల పొట్ట కొట్టొద్దు..

ఈరోజు (12 అక్టోబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

అభివృద్ధి పేరుతో తీర ప్రాంతంలో
మత్య్సకారుల పొట్ట కొట్టొద్దు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం
ఇష్టారాజ్యంగా భూ సేకరణ
కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకించండి
రాజధానిపై అఖిలపక్షం వేయాలి.

ఈపురుపాలెం స్ట్రయిట్‌కట్‌ కాలువ సహజ స్థితిని పునరుద్దరించి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : ఈపురుపాలెం స్ట్రయిట్‌కట్‌ కాలువ సహజ స్థితిని పునరుద్దరించి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ...
అయ్యా!
చీరాల మండలం ఈపురుపాలెం సముద్రతీరంలో ఉన్న స్ట్రయిట్‌కట్‌ కాలువ ద్వారా వరద నీరు సముద్రంలో కలవడంతో పాటు, స్థానిక మత్స్యకారులు తమ బోట్లు నిలిపేందుకు, సైక్లోన్‌ కాలాల్లో రక్షణ స్థలంగా ఉపయోగించుకునేందుకు అనుకూలంగా ఉంది. ఈ సహజ నిర్మాణం వల్ల సముద్ర అలలు, గాలుల ప్రభావం నుంచి వారి బోట్లు రక్షించబడతాయి.

ఆదివాసీ చట్టాలు, హక్కులకు విరుద్ధంగా మంజూరు చేసిన హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల ఒప్పందాలు, జి.ఓ.లు నెం. 51, 13, 2 ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
విజయవాడ,
తేది : 09 అక్టోబర్‌, 2025.
(1)
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : ఆదివాసీ చట్టాలు, హక్కులకు విరుద్ధంగా మంజూరు చేసిన హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల ఒప్పందాలు, జి.ఓ.లు నెం. 51, 13, 2 ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ...
అయ్యా!

బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది మరణించడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ దిగ్భాంతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 అక్టోబరు, 2025.

 

కొత్త జిఎస్‌టితో రూ.90 వేల కోట్ల నష్టం అసంతృప్తిని చల్లార్చేందుకే మోడీ రాష్ట్ర పర్యటన

ఈరోజు (06 అక్టోబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

కొత్త జిఎస్‌టితో రూ.90 వేల కోట్ల నష్టం
అసంతృప్తిని చల్లార్చేందుకే మోడీ రాష్ట్ర పర్యటన
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి
జిఎస్‌టి నష్టాలపై ప్రధాని చంద్రబాబు లేఖ రాయాలి
రాష్ట్రానికి మోడీ నష్టపరిహారం ప్రకటించాలి
మోడీ పర్యటనపై నిరసనల కార్యక్రమాలు : వి.శ్రీనివాసరావు

సుప్రీం కోర్డు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై మతోన్మాదుల దాడికి సిపిఐ(యం) ఖండన

(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం 2025 అక్టోబర్‌ 5,6 తేదీలలో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన సమావేశమై క్రింది తీర్మానాలను ఆమోదించింది.)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 06 అక్టోబరు, 2025.

అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలంలో రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న, మత్స్యకారుల ఉపాధికి, ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి భంగం కలిగించే బల్క్‌డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేసే ఆలోచన విరమించుకోవాలని కోరుతూ.

విజయవాడ,

తేది : 29 సెప్టెంబరు, 2025.

విషయం : అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలంలో రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న, మత్స్యకారుల ఉపాధికి, ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి భంగం కలిగించే బల్క్‌డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేసే ఆలోచన విరమించుకోవాలని కోరుతూ..

అయ్యా!

Pages

Subscribe to RSS - 2025