2025

పెంచిన గ్యాస్‌ ధరలు వెంటనే ఉపసంహరించాలి - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 ఏప్రిల్‌, 2025.

 

పెంచిన గ్యాస్‌ ధరలు వెంటనే ఉపసంహరించాలి - సిపిఐ(యం) డిమాండ్‌

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరను వెంటనే ఉపసంహరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. పెంచిన గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది.

విశాఖపట్నం రుషికొండ భవనాలను సైన్సు అండ్‌ టెక్నాలజీ మ్యూజియంగా మార్చాలని కోరుతూ

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

బయెగ్యాస్‌ ప్లాంట్లపై రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి. -సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 03 ఏప్రిల్‌, 2025.

ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ పటిష్టంగా అమలుకు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 26 మార్చి, 2025.

 

ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ పటిష్టంగా అమలుకు చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశానికి సిపిఐ(యం) నుండి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాం హాజరయ్యారు. ఈ క్రింది సూచనలు చేశారు.

క్రైస్తవ బోధకులు పనగల ప్రవీణ్‌ మృతిపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 25 మార్చి, 2025.

 

పార్లమెంటు సీట్లు పునర్విభజనపై టిడిపి మౌనం రాష్ట్రానికి హానికరం

ఈరోజు (24 మార్చి, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

పార్లమెంటు సీట్లు పునర్విభజనపై 

టిడిపి మౌనం రాష్ట్రానికి హానికరం

బిజెపి కుట్రలో భాగస్వామ్యం కావద్దు

డిఎంకె ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లకపోవడం నష్టం

పార్లమెంటులో టిడిపి, జనసేన ఎంపిలు ప్రశ్నించాలి

పట్టణాలలో ఆస్తిపన్ను పెంపుదలకు సంబంధించి మున్సిపల్‌ సవరణ చట్టం 44/2020 రద్దు, ఆస్తిపన్ను పెంపు నిలిపివేయాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

శ్రీకాకుళం జిల్లాలో ఆశావర్కర్‌, అంగన్‌వాడీ వర్కరు, హెల్పరు పోస్టులను రూ. 2 లక్షల చొప్పున వేలం వేసి, డబ్బు చెల్లించలేదని, కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

 విజయవాడ,

తేది : 20 మార్చి, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: శ్రీకాకుళం జిల్లాలో ఆశావర్కర్‌, అంగన్‌వాడీ వర్కరు, హెల్పరు పోస్టులను రూ. 2 లక్షల చొప్పున వేలం వేసి, డబ్బు చెల్లించలేదని, కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ..

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిలిపివేయడానికి మీ జోక్యాన్ని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 19 మార్చి, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని, కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిలిపివేయడానికి మీ జోక్యాన్ని కోరుతూ... 

అయ్యా!

తాడి గ్రామ ప్రజలకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇళ్లు, భూములకు పరిహారం, మేజర్లకు ప్యాకేజీ చెల్లించి, సురక్షిత ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 18 మార్చి, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

Pages

Subscribe to RSS - 2025