2025

నెల్లూరు జిల్లా బంద్‌ జయప్రదం చేసిన ప్రజానీకానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 డిసెంబర్‌, 2025.

పిటిఎంలను రాజకీయ ప్రచార వేదికలుగా మార్చొద్దు.... పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలు బాధ్యాతారాహిత్యం..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 డిసెంబర్‌, 2025.

కె.పెంచలయ్యను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హోంశాఖా మంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 30 నవంబర్‌, 2025.

 

శ్రీమతి వంగలపూడి అనిత గారికి,

హోంశాఖా మాత్యులు,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

సిపిఎం కార్యకర్త యువనాయకుడు, కళాకారుడు కామ్రేడ్ కె. పెంచలయ్య హత్యకు ఖండన

నెల్లూరు పట్టణం వేదాయపాళెం సమీపంలో ఆర్ డి టీ కాలనీలో  సిపిఎం కార్యకర్త యువనాయకుడు, కళాకారుడు కామ్రేడ్ కె. పెంచలయ్య హత్యను   పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. అసాంఘిక గంజాయి గూండాల దాడిలో హత్యకు గురైన పెంచలయ్య మృతికి  సంతాపం ప్రకటించారు. హత్య చేసిన గూండాలను పట్టుకుని కట్టినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేసారు. ఆ ప్రాంతంలో గంజాయి బారిన పడకుండా యువతను చైతన్య పరుస్తున్నందున ఓర్చుకోలేని గంజాయి వ్యాపారం చేస్తున్న ముఠా ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఇలాంటి ముఠాలను కఠినంగా అణచి వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.
జె. జయరాం 
ఆఫీస్ కార్యదర్శి

పత్తి, అరటి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 నవంబర్‌, 2025.

(నిన్న (25.11.2025) జరిగిన సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆమోదించిన తీర్మానం ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాము. ఈ సమావేశానికి పార్టీ కేంద్రకమిటీ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షత వహించారు. సమావేశంలో పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

తీర్మానం

పత్తి, అరటి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

కొత్త జిల్లాల ఏర్పాటుపై సిపిఐ(ఎం) హర్షం

కొత్త జిల్లాల ఏర్పాటుపై సిపిఐ(ఎం) హర్షం 
కొత్త జిల్లాలు, డివిజన్ల సరిహద్దులపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ సబ్ కమిటీ సిఫార్సులపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మూడు కొత్త జిల్లాలకు ఆమోదం తెలపటం పట్ల సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పడే పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గం లోని ఆదివాసీ ప్రాంతాలను కూడా కలిపితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా పరిశీలించాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
-జె. జయరాం 
ఆఫీస్ కార్యదర్శి

 

మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 25 నవంబర్‌, 2025.

 

(ఈరోజు (25.11.2025) జరిగిన సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆమోదించిన తీర్మానం ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాము. ఈ సమావేశానికి పార్టీ కేంద్రకమిటీ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షత వహించారు. సమావేశంలో పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

తీర్మానం

మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలి

- సిపిఐ(యం) డిమాండ్‌

శ్రామికవర్గంపై లేబర్‌ కోడ్‌ల పేరుతో దాడి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు

ఈరోజు (24 నవంబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

శ్రామికవర్గంపై లేబర్‌ కోడ్‌ల పేరుతో దాడి

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు 

26న దేశవ్యాప్త ఆందోళనకు సిపిఎం మద్దతు

గూగుల్‌ డేటా సెంటర్‌ వివరాలు బయటపెట్టాలి

సంజీవని పేరుతో ఆరోగ్యసేవలు ప్రైవేటుపరం

అన్నదాతలను అప్పుల పాల్జేస్తున్న ప్రభుత్వం : వి.శ్రీనివాసరావు 

పోలవరం బనకచర్ల పేరుతో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్లక్ష్యం

మావోయిస్టులపై బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపాలి

 

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రముఖ నేత తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌ జీ సహా అరెస్టు చేసిన అందరినీ వెంటనే కోర్టులో హాజరు పరచాలి. ఎదురు కాల్పుల పై న్యాయ విచారణ జరిపించాలి.

వామపక్ష పార్టీల తరపున

 

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రముఖ నేత తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌ జీ సహా అరెస్టు చేసిన 

అందరినీ వెంటనే కోర్టులో హాజరు పరచాలి.

ఎదురు కాల్పుల పై న్యాయ విచారణ జరిపించాలి.                     

అడవులనూ, అటవీ సంపదలనూ బడా కార్పొరేట్లకు కట్టబెట్టే ఆపరేషన్‌ కగార్‌ ని  నిలిపివేయాలి.              

ఆంధ్రప్రదేశ్‌ వామపక్షాల డిమాండ్‌

 

రాష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను వ్యతిరేకిస్తూ వామపక్ష మరియు వివిధ పార్టీల ఆధ్వర్యంలో

Pages

Subscribe to RSS - 2025