2025

విద్యార్థుల ‘‘స్థానికత’’ కొనసాగించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 11 జూలై, 2025.

 

విద్యార్థుల ‘‘స్థానికత’’ కొనసాగించాలి

లెనిన్‌ సెంటర్‌ విజయవాడ ప్రజల అభీష్టం బిజెపి కుత్సిత బుద్దితో వివాదం చేయడాన్ని నగర ప్రజలు అంగీకరించరు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 09 జూలై, 2025.

 

లెనిన్‌ సెంటర్‌ విజయవాడ ప్రజల అభీష్టం

బిజెపి కుత్సిత బుద్దితో వివాదం చేయడాన్ని నగర ప్రజలు అంగీకరించరు

-సిపిఐ(యం)

విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 జూలై, 2025.

 

విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలి

2024-25 సంవత్సరం విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీల భారం రూ.842 కోట్లు ఉపసంహరించుకోవాలి

గోదావరి నీటిమట్టం పెరుగుతున్నందున పోలవరం లో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 జూలై, 2025.

 

గోదావరి నీటిమట్టం పెరుగుతున్నందున

పోలవరం లో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి

గోదావరి వరద పెరుగుతోందని భారత వాతావరణం శాఖ (ఐఎండి) ముందస్తు సూచనలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు రక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

మామిడి రైతులను సంక్షోభం నుండి ఆదుకోడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతూ...

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 07 జూలై, 2025.

వైద్య విద్యార్థుల ఆందోళనకు సిపిఐ(యం) సంఫీుభావం..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 05 జూలై, 2025.

విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న మన రాష్ట్ర వైద్య విద్యార్థులకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ (పి.ఆర్‌) ఇవ్వాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 05 జూలై, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న మన రాష్ట్ర వైద్య విద్యార్థులకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ (పి.ఆర్‌) ఇవ్వాలని కోరుతూ...

అయ్యా!

నిషిద్ద మరియు ఫ్రీ హోల్డ్‌ భూముల పై అఖిల పక్ష సమావేశం జరపాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 జూలై, 2025.

నిషిద్ద మరియు ఫ్రీ హోల్డ్‌ భూముల పై నిన్న (జూలై 4) ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖా మంత్రి, అధికారులతో చేసిన సమీక్ష సందర్భంగా ఫ్రీహోల్డ్‌ భూములపై ఇచ్చిన ఆదేశాలు టిడిపి ఎన్నికల హామీలకు భిన్నంగా పేదలకు అన్యాయం జరిగే విధంగా ఉన్నాయి. పేదల భూములను పెత్తందార్లకు, కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా చర్యలు ఉన్నాయి. తక్షణమే అఖిల పక్ష సమావేశం జరిపి భూ సమస్యపై సమగ్ర విధానం రూపొందించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది. 

బివి పట్టాభిరామ్‌కు సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 జూలై, 2025.

 

బివి పట్టాభిరామ్‌కు సంతాపం

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, అభ్యుదయవాది, రచయిత బివి పట్టాభిరామ్‌ మృతి పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపాన్ని ప్రకటిస్తున్నది. ఆయన మృతి తీరనిలోటు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాము. 

Pages

Subscribe to RSS - 2025