2025

హైకోర్టు క్వాష్‌ చేసిన 15 ఏపిఏసిబి కేసులపై ప్రభుత్వం అప్పీల్‌ చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 ఆగష్టు, 2025.

 

హైకోర్టు క్వాష్‌ చేసిన 15 ఏపిఏసిబి కేసులపై ప్రభుత్వం అప్పీల్‌ చేయాలి

బాపట్ల జిల్లా క్వారీ ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని - సిపిఐ(యం) డిమాండ్‌ మృతులకు సంతాపం...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 03 ఆగష్టు, 2025.

 

బాపట్ల జిల్లా క్వారీ ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని - సిపిఐ(యం) డిమాండ్‌

మృతులకు సంతాపం

మరో రూ. 12,771 కోట్ల విద్యుత్‌ భారం ఆపాలి - సిపిఎం డిమాండ్‌ ఆగష్టు 5 ‘‘ప్రజా వేదిక’’ ధర్నాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 01 ఆగష్టు, 2025.

నర్సీపట్నం బ్రిటీషు సమాధుల చారిత్రక స్థల దురాక్రమణలను తొలగించి, స్వాతంత్య్ర పోరాట చిహ్నంగా అభివృద్ధి చేయాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 01 ఆగష్టు, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: నర్సీపట్నం బ్రిటీషు సమాధుల చారిత్రక స్థల దురాక్రమణలను తొలగించి, స్వాతంత్య్ర పోరాట చిహ్నంగా అభివృద్ధి చేయాలని కోరుతూ...

అయ్యా!

పి-4 పేరుతో టీచర్లు, సచివాలయ ఉద్యోగులను దత్తత తీసుకోవాలని ఇచ్చిన మెమోలపై వాస్తవాలు వివరించాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు స్వర్ణాంధ్ర పి`4 ఫౌండేషన్‌ ఛైర్మన్‌కి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 30 జూలై, 2025.

 

శ్రీ సిహెచ్‌.కుటుంబరావు గారికి,

వైస్‌ ఛైర్మన్‌, స్వర్ణాంధ్ర పి-4 ఫౌండేషన్‌,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: పి-4 పేరుతో టీచర్లు, సచివాలయ ఉద్యోగులను దత్తత తీసుకోవాలని ఇచ్చిన మెమోలపై వాస్తవాలు వివరించాలని కోరుతూ...

అయ్యా!

ఆగష్టు 3న విఎస్‌ అచ్యుతానందన్‌ సంతాప సభ విజయవాడలో..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 జూలై, 2025.

ఆగష్టు 3న విఎస్‌ అచ్యుతానందన్‌ సంతాప సభ విజయవాడలో

సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో పూర్వ సభ్యులు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్‌.అచ్యుతానందన్‌ సంస్మరణ సభ 03.08.2025వ తేదీన సాయంత్రం 5 గంటలకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం (విజయవాడ)లో జరుగుతుంది. వి.ఎస్‌.అచ్యుతానందన్‌ జూలై 21న అనారోగ్యంతో మృతిచెందిన విషయం విదితమే. 

లులు కంపెనీకి విలువైన ప్రభుత్వ/ఆర్టీసి భూములు కట్టబెట్టే జివో 137 రద్దు చేయాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 28 జూలై, 2025.

 

లులు కంపెనీకి విలువైన ప్రభుత్వ/ఆర్టీసి 

భూములు కట్టబెట్టే జివో 137 రద్దు చేయాలి

విశాఖలో 13.83 ఎకరాలు ప్రభుత్వ భూములను, విజయవాడలో 4.15 ఎకరాల ఆర్టీసీ భూములను బహుళజాతి సంస్థ లులుకి కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 137 జీవోను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. లులును ప్రోత్సహించడమంటే వేలాది మంది చిన్న వ్యాపారులను, లక్షలాది మంది ఉపాధిని దెబ్బకొట్టడమే.

పి - 4 భారాన్ని ఉద్యోగులపై నెట్టకండి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 జూలై, 2025.

కరేడులో పోలీసు నిర్బంధాన్ని ఆపాలి.. అరెస్ట్‌ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 జూలై, 2025.

 

కరేడులో పోలీసు నిర్బంధాన్ని ఆపాలి

అరెస్ట్‌ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి

- సిపిఎం డిమాండ్‌ 

ఇండోస్సోల్‌ కంపెనీకి బలవంతంగా రైతుల భూములను ధారాదత్తం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తున్న రైతులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు, దళితులపై పోలీసు నిర్బంధాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణం 30(ఎ) యాక్ట్‌ను ఉపసంహరించుకొని అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని కోరుతున్నది.

Pages

Subscribe to RSS - 2025